తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్య�
అమరావతి : టీటీడీపై కోర్టుల్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి న్యాయ విభాగం అధికారులను కోరారు. తిరుమల అన్నయ్య భవనంలో శనివారం ఆయన టీటీడీ న్యాయ విభాగం అధి
హైదరాబాద్ : అందరి సహకారంతోనే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతమయ్యాయని, నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా పూర్తయ్యిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించే గణేశ్ నిమజ్జనం శోభ�
హైదరాబాద్ : సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ డైరెక్టర్, సింగరేణి డైరెక్టర్ శనివారం ఫలితాలను విడుదల చేశారు. సింగరేణి వెబ్సైట్ www.scclmines.comలో అర్హత �
త్వరలో 22 గ్రామాలను కలుపుకుని మున్సిపాలిటీగా అమరావతి ఏర్పాటు కానున్నది. ఈ మేరకు గ్రామ సభల నిర్వహణ షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయం...
దివ్యాంగులు.. బస్సులు, రైల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. అవస్థలు పడుతుంటారు. తోడు కచ్చితంగా ఒకరుండాలి. అయితే, రైలెక్కేందుకు తన అమ్మమ్మతో వచ్చిన ఓ దివ్యాంగుడు అవస్థలుపడుతున్నాడు. ఇది గమ�
నాగర్కర్నూల్ : మైనింగ్ ద్వారా నష్టపోయిన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు మైనింగ్ నిధులను వినియోగించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరే�
శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలి రోజైన సెప్టెంబర్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మరుసటి
Minister KTR | తెలంగాణ రాష్ట్రాన్ని ఫెయిల్యూర్ స్టేట్గా చూపించాలనుకున్న ప్రధాని మోదీ సర్కారు.. తాను తీసుకున్న గోతిలో తానే పడిన చందంగా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర�