ఆసియా కప్లో భాగంగా జరిగిన నామమాత్రపు మ్యాచ్లో భారత జట్టు భారీ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (62), విరాట్ కోహ్లీ (122 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అ�
ఆసియా కప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్ జట్టు బ్యాటింగ్ కుప్పకూలింది. తొలి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీసుకోగా.. ఆ తర్వాత మరోసారి మూడో ఓవర్లో కూడా రెండు వికెట్లు త
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పవిత్ర రాజ్భవన్ను రాజకీయ వేదికగా మారుస్తున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్లా కాకుండా తమిళనాడు బీజ�
భారీ లక్ష్యఛేదనలో అఫ్ఘానిస్తాన్ బ్యాటర్లు తడబడుతున్నారు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్లు జజాయ్ (0), గుర్బాజ్ (0) పెవిలియన్ చేరగా.. మూడో ఓవర్లో మరోసారి భువీ ఆ జట్టును దెబ్బకొట్టాడు. భువీ వేసిన అవుట్ స
విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో భారీ స్కోరు చేసిన భారత్.. బౌలింగ్ దాడిని కూడా అద్భుతంగా ఆరంభించింది. భువనేశ్వర్ కుమార్ తను వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (0), రహ్మనుల్లా గుర్బాజ్ (0) ఇద్దరినీ పెవి
కింగ్ కోహ్లీ (122 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఆసియా కప్లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కెప్టెన్ కేఎల్ రాహుల్ (62)తో కలిసి అద్భుతమై�
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. స్టార్ బ్యాటర్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు తీరాయి. ఫామ్లోకి వస్తున్న ఫ్యాబ్ ఫోర్ ఆటగాళ్లంతా టెస్టు క్రికెట్లో సెంచరీలు చేస్తుంటే.. విరాట్ తన రూటే సపరేటు అని మరోసా�
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై గవర్నర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ రాజకీయ విమర్శలు చేయడం తగదని గ�