న్యూఢిల్లీ : ప్రజాకవి కాళోజీ 108వ జయంతి వేడుకలు న్యూఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యే�
Khairatabad ganesh | ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమయింది. తొమ్మిదిరోజులు ఘనంగా పూజలు అందుకున్న పంచముఖ మహాలక్ష్మి గణపతి గంగమ్మ ఒడికి చేరడానికి తరలివెళ్తున్నాడు.
CM KCR | ప్రత్యామ్నాయ శక్తి కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావాలన్నారు. కేసీఆర్ మాత్రమే దేశాన్ని బాగు చేయగలరని
నిర్మల్ : ప్రత్యేక తెలంగాణ కావాలి, రావాలి అని తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజ
నల్లగొండ : నవరాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుల నిమజ్జానానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్తాబైంది. నల్లగొండ పట్టణంలోని హనుమాన్నగర్లో గల ఒకటో నంబర్ వినాయకుడి వద్ద మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు �