హైదరాబాద్ : రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్�
హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల�
తిరుపతి : మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్సీని ఆశీర్వదించి తీర్థ ప్ర
మహబూబాబాద్ : రాష్ట్రంలో 50 లక్షల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గురువారం కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార
Viral Video | స్టేజీపై నృత్యం చేస్తూ నృత్య ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిపోయాడు ఓ యువకుడు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన జమ్మూలోని బిష్నా ప్రాం�
జాతీయ జెండాను గౌరవించడం ప్రతి ఒక్కరికీ చిన్నప్పటినుంచీ నేర్పిస్తారు. త్రివర్ణ పతాకాన్ని అగౌరపరిస్తే మూడేళ్లపాటు జైలు శిక్ష విధించొచ్చు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే, ఓ ఢిల్లీ వ్యక్తి జాత�
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఏపీలోని ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచానా వేసింది.
వనపర్తి : వనపర్తి జిల్లాలో దారుణం చోటు చోటు చేసుకుంది. ప్రేయసి పెండ్లికి నిరాకరించిందనే అక్కసుతో ప్రియుడు ప్రేయసి మెడకు చున్నీతో ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. ఈ విషాదకర సంఘటన ఖిల్లా ఘనపూర్ మండలం మానాజ�
కామారెడ్డి : కులవృత్తుల వారు స్వగ్రామంలోనే ఉపాధి పొంది మంచిగా బతకాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం అని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణ పరిధిలోని కల్కి చెరువులో ప్ర�
పాఠశాలలో ల్యాబ్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులంతా 9 వ తరగతికి చెందినవారే. ఈ ఘటన బైరాగిపట్టెడలో...
Rain Lashes | నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్నగర్, ఎస్ఆర్నగర్, వెంగళరావు, యూసఫ్నగర్, మైత్రివనం, అమీర్పేట, ఎల్బీనగర్, హయత్నగర్, కూకట్పల్లి, క�
నిర్మల్ : గణేష్ నవరాత్రుల సందర్భంగా నిర్మల్లో రేపు జరిగే వినాయకుల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో గణేష్ ప్రతిమలు వెళ్లే మార్గంలో �