జోసెఫ్ ప్రభు (Joseph Prabhu) షేర్ చేసిన పోస్ట్ను మూడు రోజుల తర్వాత నెటిజన్లు, జనాల కంట పడింది. ఇంతకీ ఎవరీ జోసెఫ్ అంటూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఆయనెవరనే దానిపై నెటిజన్లకు ఓ క్లారిటీ కూడా వచ్చింది. స్�
ముంబై : ఓ వృద్ధురాలు పొద్దున్నే ఇంట్లో పూజలు చేస్తూ.. శ్లోకాలు పఠిస్తోంది. అదే సమయంలో కోడలు కూడా టీవీలో ఓ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చూస్తూ.. సౌండ్ పెంచింది. కోపంగించుకున్న ఏయ్ కోడలు పిల్ల.. కాస్
మనలో ఎవరికైనా దురదపెడితే ఏం చేస్తాం? గోక్కుంటాం. అదే జంతువులైతే? ఏ చెట్టుకో, పుట్టకో రుద్దుకుంటాయి. అదే సమయంలో ఎదురుగా ఒక కారు కనిపిస్తే? ఆ ఊహ ఎలా ఉంది? ఇక్కడ అదే నిజంగా జరిగింది. తాజాగా నెట్టింట చక్కర్లు కొడ
నల్లగొండ : నిడమనూరు మండల పరిధిలోని వేంపాడు సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడింది. సాయంత్రం కాల్వ అడుగు భాగాన ఉన్న యూటిలో నుంచి నీరు లీకవుతూ కొద్ది సేపటికే అది పెద్ద గండిలా మారింది. దీంతో కాల్వ కట�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలపై బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి కలిసి జిల్లా కలెక
ఆసియా కప్లో భారత జట్టు ప్రయాణం దాదాపు ముగిసింది. అయితే సూపర్-4 దశలో వరుసగా రెండు మ్యాచుల్లో టీమిండియా ఓడిపోవడం మాజీలకు మింగుడుపడటం లేదు. జట్టు కూర్పులో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ స్
ఇషాన్ సూర్య (Ishan Surya) డైరెక్ట్ చేస్తున్న చిత్రం జిన్నా (Ginna). ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుంచి విడుదలైన పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ పోస్టర్లకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చ�
హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో నగరంలోని కోర్టులకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి (సైబరాబాద్ పరిధిలో
రాంచీ : ఆహారం విషయంలో తలెత్తిన వివాదం హత్య దాకా దారి తీసింది. ఓ ఇద్దరు దంపతులను పనోడు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ గుమ్లా జిల్లాలోని మజ్గావ్ జాంతోలి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా
నల్లగొండ : దేశ రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని నకిరేకల్ ఎమెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నకిరేక�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పిడుగులు పడే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
కాలం మారుతున్నా దేశంలో వరకట్న సమస్య మాత్రం చావడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రూ.5 లక్షల కట్నం ఇవ్వలేదనే కారణంతో భార్యకు నిప్పుపెట్టాడో భర్త. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని మండ్వాలీలో వెలుగు చూసింది. సదరు మహి�