నిధుల సమీకరణకు రాష్ర్టానికి ఆర్బీఐ అనుమతి హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖజానాకు మరో రూ.2,000 కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా ఈ నిధులను సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండ
రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూమిని స్వాధీనం చేసుకొనేందుకు హద్దు రాళ్లను ఏర్పాటుచేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. దీనిలో భాగంగా రెవెన్యూ అధికారులతోపాటు జాతీయ
40 ఫీట్ల స్థూపంపై 12 ఫీట్ల ప్రతిమ ఏర్పాటు పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 6: తొలి తెనుగు విప్లవ కవి పాల్కురికి సోమనాథుడి అతి ఎత్తయిన విగ్రహాన్ని జనగామ జిల్లా పాలకుర్తిలో ఏర్పాటు చేశారు. పాలకుర్తిలో పర్యాటక అభ
ఏపీ జెన్కోకు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణలోని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లకు కేంద్ర విద్యుత్తు శాఖ ఇటీవల ఏకపక్షంగా ఆదేశాలు జారీచేయడంపై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) తీవ్రస్థా
రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని వెల్లడించింది
రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శాసనమండలిలో మంగళవారం రాష్ట్రంలో అతి�
ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పగ నెగ్గాల్సిన మ్యాచ్లో భారత జట్టు చేతులెత్తేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టులో రోహిత్ శర్మ (72), సూర్యకుమార్ యాదవ్ (34) మినహా మిగతా బ్యాటర్లెవరూ రాణించలేదు. మిడిలా�
ఆసియా కప్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక జట్టు మరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో దనుష్క గుణతిలక అవుటయ్యాడు. అశ్విన్ డెలివరీని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గుణతిలక రాహుల్కు చిక�
శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. ధాటిగా ఆడుతున్న శ్రీలంక ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. అతని బౌలింగ్లో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ధాటి�
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో శ్రీలంక జట్టుకు శుభారంభం లభించింది. 173 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు కుశాల్ మెండిస్ (24 నాటౌట్), పాథుమ్ నిస్పంక (33 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించారు. దీంతో
హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీన మెగా బతుకమ్మ సంబురాలను ఖతర్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపారు. ఈ బతుకమ్మ సంబురాలకు సంబంధించిన పోస్టర్ను తెలంగ�
సైబోర్గ్ యంత్రం అనేది చాలాకాలంగా చర్చనీయాంశంగానే ఉంది. అయితే, జపాన్ పరిశోధకులు దాన్ని సృష్టించారు. మొదటిసారి సైబోర్గ్ బొద్దింకను అభివృద్ధి చేశారు. దీన్ని భూకంపాల లాంటి విపత్తుల్లో సెర్చ్ అండ్ ర�
భారత జట్టును మరోసారి మిడిలార్డర్ వైఫల్యం ఇబ్బందుల్లో పడేసింది. ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (6), ఫా�
ఎన్టీఆర్ 30 (NTR 30) గ్లింప్స్ వీడియో ఒకటి షేర్ చేసి..సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాడు కొరటాల. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన కొరటాల నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అ