Katra | జమ్ముకశ్మీర్లోని కత్రాలో (Katra) భూకంపం వచ్చింది. గురువారం ఉదయం 7.52 గంటలకు కత్రాలో భూమి కంపించింది. దీనితీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
Jurala | కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి జూరాలకు 1.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి 1.85
Memphis | అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెన్నెస్సీ రాష్ట్రంలో మెంఫిస్లో (Memphis) 19 ఏండ్ల యువకుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎజెకిల్ కెల్లీ అనే 19
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం రెండు రోజుల పాటు మూతపడనుంది. అక్టోబర్ 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం ఉన్నాయి. దీంతో ఆయా
Srisailam | శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు మరోసారి వరద పోటెత్తింది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశానికి 3,50,341 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది.
Mohd Siddiqui | అతడు ముస్లిం. అయితేనేం.. వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం గణేశ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు. నవరాత్రులు ఆ గణనాథుని పూజల్లో కూడా పాల్గొంటున్నాడు. అతడే హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిద్దిఖీ (Mohd
ఒక రైతుకు రెండు బర్రెలు ఉన్నయ్.. ఒక బర్రె మీద రోజూ 250 దాకా ఖర్చు పెడ్తుండు ది రోజుకు ఒక లీటరు పాలు కూడా ఇస్తలేదు.. రెండో బర్రె మీద దినాం రూ.80 ఖర్చు పెడ్తుండు.. అది రోజుకు 3, 4 లీటర్ల దాకా పాలు ఇస్తున్నది ఇది చూసిన త
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముందు అధికారంలో ఉన్న 14 మంది ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే సుమారు రూ. 80 లక్షల కోట్లు అప్పు చేశారు. వడ్డీలకే వార్షిక రాబడిలో 37 శాతాన్ని ఖర్చు చేస్తున్నా�
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం సా యంత్రం గండిపడింది. మొదట ఎడమ ప్రధాన కాల్వ 32.109 కిలోమీటరు వద్ద అండర్ టన్నెల్లో చిన్న రంధ్రం ఏర్పడింది
పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వద్దంటున్న బీజేపీని బొందపెట్టాలని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నివర్గాలకు అండగా నిలుస్తు�
మునుగోడులో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్�
మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం చండూరు మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ జక్కలి ముత్తయ్యతోపా�
అమెరికాలోని ప్రముఖ ప్రాంతాల్లో న్యూయార్క్ టైం స్క్వేర్ ఒకటి. అలాంటి ప్రాంతంలో పంజాబీ డ్యాన్స్ వేసిన ఒక ప్రవాస భారతీయుడి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దుబాయ్లో భాంగ్రా క్లాసులు చెప్పే హార్డీ సింగ�