భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో శ్రీలంక జట్టుకు శుభారంభం లభించింది. 173 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు కుశాల్ మెండిస్ (24 నాటౌట్), పాథుమ్ నిస్పంక (33 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించారు. దీంతో
హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీన మెగా బతుకమ్మ సంబురాలను ఖతర్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపారు. ఈ బతుకమ్మ సంబురాలకు సంబంధించిన పోస్టర్ను తెలంగ�
సైబోర్గ్ యంత్రం అనేది చాలాకాలంగా చర్చనీయాంశంగానే ఉంది. అయితే, జపాన్ పరిశోధకులు దాన్ని సృష్టించారు. మొదటిసారి సైబోర్గ్ బొద్దింకను అభివృద్ధి చేశారు. దీన్ని భూకంపాల లాంటి విపత్తుల్లో సెర్చ్ అండ్ ర�
భారత జట్టును మరోసారి మిడిలార్డర్ వైఫల్యం ఇబ్బందుల్లో పడేసింది. ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (6), ఫా�
ఎన్టీఆర్ 30 (NTR 30) గ్లింప్స్ వీడియో ఒకటి షేర్ చేసి..సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాడు కొరటాల. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన కొరటాల నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అ
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. యువ బ్యాటర్ దీపక్ హుడా (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మధుశంక వేసిన 19వ ఓవర్ తొలి బంతిని లెగ్సైడ్ భారీ షాట్ ఆడేందుకు హు�
శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. నెమ్మదిగా తన ఇన్నింగ్స్ ఆరంభించిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(17).. గేర్ మార్చే క్రమంలో పెవిలియన్ చేరాడు. శనక వేసిన 18వ ఓవర్ తొలి బ�
ఓ వ్యక్తి సమోసాలు అమ్మే దుకాణానికి వెళ్లాడు. సమోసాలు పార్సిల్ తీసుకున్నాడు. పార్సిల్తోపాటు ప్లేట్, స్పూన్ కావాలని అతడు కోరాడు. దీనికి సమోసా ప్యాక్ చేసిన వ్యక్తి నిరాకరించాడు. పార్సిల్కు అవి ఇ
హైదరాబాద్ : టీఎస్ ఈసెట్-2022 కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రేపట్నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు స్లాట్లు బుక్ చేసుకోవాలి. సెప్టెంబర్ 9 నుంచి 12వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫ
ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటింగ్ తడబడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (72) అవుటైన కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (34) కూడా పెవిలియన్ చేరాడు. లంక సారధి దాసున్ శనక వేసిన 15వ ఓవర్ రెండో బ�
శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (72) అవుటయ్యాడు. కరుణరత్నే వేసిన 13వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు. షార్�
లక్నో : ఓ స్కూల్ పిల్లోడు లిఫ్ట్లో వెళ్తున్నాడు. అదే లిఫ్ట్లోకి ఓ మహిళ తన పెంపుడు కుక్కతో వెళ్లింది. క్షణాల్లోనే ఆ కుక్క అబ్బాయిని కరిచింది. ఆ బాలుడు ఏడుస్తున్నప్పటికీ మహిళ పట్టించుకోలేదు. ఈ ఘ
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెంటవెంటనే రెండు కీలక వికెట్లు పడ్డాయి. అలాంటి సమయంలో జట్టు బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న టీమిండియా సారధి రోహిత్ శర్మ (53 నాటౌట్) అర్ధశతకంతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ (6), విరాట్ కోహ�