యూపీలో దారుణం జరిగింది. రూ.వెయ్యి కోసం ఓ గర్భిణిని అంబులెన్స్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపక్కన నొప్పులతో బాధపడుతూ కనిపించింది. ఆమెను కుటుంబ సభ్యులు ఓదారుస్తున్నార
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తన జన్మదిన సందర్భంగా సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫారూఖ్ హుస్సేన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి శాల
దొంగలు రకరకాలుగా ఉంటారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి వాడే ఈ దొంగ కూడా. పోలీసులకు మస్కా కొట్టేందుకు అతను ఎంచుకున్న విధానం కూడా కొత్తగానే ఉంది. పూర్తి వివరాల�
కృష్ణ వృంద విహారి (Krishna Vrinda Vihari)తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు నాగశౌర్య . ఈ చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలయేందుకు రెడీ అవుతుంది.
వరంగల్ లీగల్: పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు న్యాయ సేవాధికార సంస్థలకు వారధిగా నడుచుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోకా రాధాదేవి తెలిపారు. రెండు రోజుల పాటు పారా లీగల్ వలంటీర్లకు ఏర్పాటు చేసిన శి
హైదరాబాద్ : రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాన దంచికొట్టిన విషయం తె�
టెస్టు కెప్టెన్సీ నుంచి తను తప్పుకున్నప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ మాత్రమే తనకు మెసేజ్ చేశాడని, తనతో కలిసి ఆడిన చాలా మంది దగ్గర తన మొబైల్ నెంబర్ ఉన్నప్పటికీ టీవీల్లో సలహాలు ఇచ్చే వాళ్లు ఎవరూ తనను సంప్రదించలే�
ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం లేదా రోజులో ఎక్కువ కేలరీలు తీసుకోవడంలాంటివి చెడు అలవాట్లకిందికే వస్తాయి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల కాలక్రమేణా బరువు పెరుగుతారు. మధుమేహం, గుండె జబ్బు�
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ది కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవ
వెంకటాచలం మండలంలో బాలిక గొంతు కోసి యాసిడ్ దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నాగరాజుగా గుర్తించిన పోలీసులు.. అతడు బాధితురాలి సమీప బంధువుగా అనుమానిస్తున్నారు. బాలికకు మెరుగైన చికి�
Woman Suicide | రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. అలాంటి కుటుంబంపై కరోనా విరుచుకుపడింది. అత్తను, భర్తను కరోనా బలి తీసుకుంది. ఇక కోడలు, ఆమె కూతురు పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ పో�
గొడవలు లేకుండా బిగ్ బాస్ షోను ఊహించడం కష్టమే. అంతా అనుకున్నట్టుగానే గీతూ రాయల్ (Geetu royal), ఇనయా సుల్తానా మధ్య వార్ జరిగింది. ఇద్దరూ నీకు తిక్కంటే నీకు తిక్క అంటూ తిట్ల దండకం పెట్టుకున్నారు.
విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. కంచరపాలెం ముఠాకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 8వేల మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం...