ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హాంగ్కాంగ్పై చెలరేగి ఆడిన సూర్యకుమార్ యాదవ్ (13) నిరాశ పరిచాడు. 10వ ఓవర్లో మహమ్మద్ నవాజ్ వేసిన బంతిని స్వీప్ చే
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. పవర్ప్లే ముగిసిన వెంటనే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (28) కూడా పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడే�
పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దూకుడైన ఆటతో ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (28) పెవిలియన్ చేరాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కేఎల్ రాహుల�
భారత్తో రెండోసారి తాడోపేడో తేల్చుకునేందుకు పాకిస్తాన్ జట్టు సిద్ధమైంది. ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిన దాయాది దేశం.. ఈ ఆదివారం మ్యాచ్లో గెలిచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుద�
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఇవాళ ఆదివారం చిన్న శేష వాహన సేవ నిర్వహించారు. 1,116 మంది దంపతులు తలపై కలశాలు పెట్టుకుని పురవ�
టాప్ టీఆర్పీ రేటింగ్స్ లో కొనసాగే బిగ్ బాస్ షో..తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu 6)తో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)హోస్టుగా వ్యహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇవాళ సాయం�
ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 4 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనల
కొలంబో : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవల 2.9 బిలియన్ డాలర్ల సహాయం అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు శ్రీలంక సర్కారు, ఐఎంఎప్ అధికారుల మధ్య ఒప్పందం కుదిరిన విషయం �
పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో టీమిండియా యువ ప్లేయర్ రిషభ్ పంత్ ఆడతాడని తాను అనుకోవడం లేదని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. గాయంతో జడేజా జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో అక్షర్ కన్నా దీపక్ హుడాను ఆడిస్తే
పూజాహెగ్డే (Pooja Hegde). డేట్స్ కోసం తిరిగే టాలీవుడ్ దర్శకనిర్మాతలు చాలా మందే ఉంటారు. కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఫుల్ స్పీడుమీదుంది సిల్వర్ స్క్రీన్ బుట్టబొమ్మ.
హిందుపురంలోని అన్నా క్యాంటీన్లో చికెన్ భోజనం వడ్డించారు. పెద్ద సంఖ్యలో పేదలు అన్నా క్యాంటీన్కు వచ్చి కేవలం 2 రూపాయలకే చికెన్ అన్నం తిన్నారు. ఆదివారం స్పెషల్గా 2 రూపాయలకే చికెన్ రైస్తో పాటు...
Indian Railway | భారతీయ రైల్వేలో కోచ్ల ఉత్పత్తి భారీగా పడిపోయింది. నిర్ణీత గడువులోగా ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో మేజర్ ఫ్యాక్టరీలన్నీ విఫలమయ్యాయని రైల్వే పేర్కొంది. ఇందుకు ప్రధాన కారణం ఉక్రెయిన్ యుద్ధమ�
గోల్నాక, సెప్టెంబర్ 4 : గత 15 రోజుల క్రితం అంబర్పేట నారాయణ కాలేజీలో తన స్నేహితుడికి టీసీ ఇవ్వలేదంటూ మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ పెట్రోలు పోసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన �