హైదరాబాద్, సెప్టెంబర్ 6 : రాష్ట్రంలో 485 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణంతోపాటు, 206 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరమ్మతులు చేపడుతామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే 43 ప్రాథ�
Fish farming | చేపల పెంపకం ద్వారా ఇంటి పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు వాటిని చూస్తూ సేదతీరొచ్చు. చేపల పెంపకంలో కొన్ని యాజమాన్య పద్ధతులను చేపట్టడం ద్వారా మంచి దిగుబడులను పొందవచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేందు�
బెంగళూరులో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు వీధులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయి జనం అవస్థలుపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు ట్రాక్టర్లపై
కోనరావుపేట : చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సోమవారం మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎక్కల దేవి పర�
న్యూఢిల్లీ : కుటుంబ విబేధాల కారణంగా మామపై ఓ మహిళా ఎస్ఐ దాడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని లక్ష్మీనగర్లో ఆదివారం చోటు చేసుకుంది. ఢిల్లీ డిఫెన్స్ కాలనీ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న మహిళా ఎస్ఐక�
తేజ (Teja) దర్శకత్వంలో అభిరామ్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక అప్డేట్ అందించారు మేకర్స్. 'అహింస' (Ahimsa) టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.
వరంగల్ : వర్దన్నపేటలోని గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్కు బాధ్యులైన వార్డెన్ జ్యోతి, కుక్ వెంకట్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన బాలికల హాస్టల్లో సోమవారం ర�
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఐఈడీ బాంబు పేలి 35 మంది పౌరులు మృతి చెందగా, మరో 37 మంది గాయపడ్డారు. చనిపోయిన 35 మంది సాధారణ పౌరులేనని అధికారులు వెల్లడించారు. సైన్యం రక్షణలో పౌరులను సురక్షిత ప్రాం�
ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బాణసంచా అక్రమ తయారీ గుట్టు రట్టయింది. ఈ పేలుడులో నలుగురు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తున్నది. యాతపాలెం సమీపంలోని అక్రమ బాణసంచా గోదాములో ఈ పేలుడు...
ఓ వింత శిశువు జననం డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. జింకను పోలిన కాళ్లతో శిశువు జన్మించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా మన్పురా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. నవజాత శిశువు కే�
అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. తమకిచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలంటూ విజయవాడలో ధర్నా చేపట్టారు. ఆగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆక్రందన సభ...
Minister KTR | ఓఆర్ఆర్పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ఏర్పాటుకు నానక్ రామ్గూడ వద్ద రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శుంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ �
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దాదాపు 10 గంటల సమయం...
గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య కోల్డ్వార్ కాస్తా ప్రత్యక్ష యుద్దానికి దారితీసింది. గుడివాడలోని కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళా కార్యకర్తల