హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ ఛాంబర్లో పోచారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తర�
హైదరాబాద్ : లండన్ చేసేత బతుకమ్మ, దసరా సంబురాల పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో.. అక్టోబర్ 1న ఘనంగా చ�
జిల్లావాసుల దశాబ్దాల స్వప్నం నెరవేరింది. జిల్లాలో పెన్నా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బరాజ్ను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అలాగే, సంగం బరాజ్ వంతెనను కూడా.
శ్రీనగర్ : జమ్మూలోని ఆర్నియా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు (IB) వెంట మంగళవారం పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. వెంటనే భారత బలగాలు సైతం ధీటైన బదులిచ్చాయి. గతేడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ కాల్పులు జరుగడం �
లసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తరగతి గదుల్లో ఊపిరాడక చిన్నారులు కళ్లు తిరిగి పడిపోయారు. వీరిని సమీపంలోని ఓ ప్రైవేట్దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్న�
వరంగల్ : ఫుడ్ పాయిజన్తో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వరంగల్ సీనియర్ సివిల్ జడ్జి ఉపేందర్ పరామర్శించారు. సోమవారం రాత్రి బల్లిపడిన భోజనం తిన్న వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల ఆ
హైదరాబాద్ : ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భా�
నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో మరోసారి బీజేపీకి చుక్కెదురైంది. టీఆర్ఎస్ను కాదని బీజేపీలో చేరిన నల్లగొండ జిల్లా చండూరు మండలం దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ తిరిగి సొంత గూటికి చేరారు. ఇప్పటిక�
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ‘సూర్యాపేటలోని తుంగతుర్తి న�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. సబ్బవరం మండలం ఆరిపాక చిన్న యాత పాలెం సమీపంలో బాణాసంచా గోడౌన్ పేలుడు చోటుచేసుకోగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికుల�
India COVID-19 Update | దేశంలో కరోనా తీవ్రత తగ్గుతూ వస్తున్నది. గడిచిన 24గంటల్లో కొత్తగా 4,417 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్ నుంచి 6,032 మ�
బీజింగ్ : చైనా సిచువాన్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ప్రకృతి ప్రకోపానికి 46 మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.8తో ప్రకంపనలు వచ్చాయి. చాలాచోట్ల భవనాల
లండన్ : బ్రిటన్ హోం మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రీతి పటేల్ సోమవారం ప్రకటించారు. దేశ ప్రధానిగా లిజ్ ట్రస్ అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీనామా చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ప్ర�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్ (C-Hexagon)తో పాటుతో పాటు పది మార్గాలు, రాజ్పథ్ సమీపంలోని మార్గాలను పూర్తిగా మూసివేయనున్నారు. అలాగే బస్సులను సైతం అనుమతించరని అధికార వర్గాలు తెలిపాయ�
ముంబై : బోయింగ్ 737 విమానం కాక్పిట్కు కుడి వైపున ‘విజిల్’ శబ్దాలు రావడంతో విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన ఢిల్లీ – విమానం సోమవారం మధ్యలోనే తిరిగి ఢిల్లీకి వచ్చిందని డీజీసీఏ అధికారి తెలిపారు. విమానాన్