హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్టించిన గణనాథులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దిల్ సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయానికి చేరుకున్న మ�
తెలంగాణ అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి ట్విటర్ వేదికగా చురకలంటించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీ
బాక్సాఫీస్ వద్ద అభిమానులు, మూవీ లవర్స్ అంచనాలను అందుకోలేకపోయింది లైగర్ (Liger). పాన్ ఇండియా మార్కెట్లో మంచి బిజినెస్ చేస్తుందని ధీమాగా ఉన్న దర్శకనిర్మాతలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది.
బాక్సా
శ్రీనగర్ : కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇటీవల కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన ఆయన.. కొత్త పార్టీని ప్రకటించారు. తన స్వస్థంలో జమ్మూలో ఆదివారం నిర్వ
నల్లగొండ : నాకు పదవులు అవసరం లేదు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తా అని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట వ్యాప్తంగా మునుగోడు ఉ�
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాన�
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. 2022, సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి �
ఆస్ట్రేలియా : సీఎం కేసీఆర్ పాలన తెలంగానలోని నేటి,రేపటి తరానికి వరమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డితో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం ‘మీట్ అం�
విధులకు హాజరుకాకుండా ప్రైవేటు పనుల్లో నిమగ్నమైన ఓ వైద్యుడిపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి కఠిన చర్యలు తీసుకున్నారు. ఓ దవాఖానలో నకిలీ వేలు ముద్ర వేసి విధులకు హాజరవుతూ.. మరో చోట దర్జాగా..
జనగామ : సహజ కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్య�
ములుగు : జిల్లాలో దారుణం చోటు చేటుచేసుకుంది. లారీ ఢీ కొని దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..వాజేడు మండలం సుందరయ్య కాలనీ గ్రామం వద్ద 163 జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఆర్లగూడెం గ్రామానికి చెందిన రమే�
రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వానలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు అమరావతిలో ఉన్న వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దక్షిణ, ఆగ్నేయ గాలుల ప్రభావంతో...
కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) ఆయా ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు విశాఖపట్నం లోక్సభ సభ్యుడు ఎంవీ�