Body weight | ఆరోగ్యానికి దివ్య ఔషధంగా చెప్పుకునే పుట్టగొడుగులను వివిధ రకాలుగా వంటల్లో వినియోగిస్తారు. వెజ్, నాన్ వెజ్ వంటకాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. మన శరీరాన్ని అన�
Raju Srivastava Health Update | ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో రాజును కలిసేందుకు భార్య, పిల్లలకు ఎయిమ్స్ వైద్యులు అనుమతించారు. స్టార్ కమెడియన్ జిమ్ చేస్తూ గు
జగిత్యాల : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జిల్లాలోని బుగ్గారం మండలంలో గల పెద్దమ్మ చెరువులో 70 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సం
ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్లో వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (Aa Ammayi Gurinchi Meeku Cheppali) చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ను మహేశ్ బాబు లాంఛ్ చేశాడు.
వరంగల్ : విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాను చదువుకున్న పర్వతగిరి పాఠశాలకు ఐదు లక్షల రూపాయల విరా�
ఇంట్లో పడున్న డొక్కు కారు ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ కారు లైసెన్స్ ప్లేటు నెంబరుతో ఒక లాటరీ కొన్నదా 43 ఏళ్ల అమెరికా మహిళ. ఫుడ్ స్టాప్ మినీ మార్ట్లో ఆమె కొన్న పిక్-5 లాటరీ నెంబరుకు 50 వేల డాలర్లు తగిలినట్లు
Union Minister Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలకు తప్పుడు ప్రాజెక్టు రిపోర్టులే కారణమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహారాష్�
ఆంధ్ర యూనివర్శిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూర విద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. వచ్చే నెల 10 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను అనుమతిస్తారు.
కరీంనగర్ : రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 30 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సో�
ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆయన ఫిర్యాదు చేసింది బంగారు నగలో.. లక్షల నగదున్న బ్యాగో కాదు.. పొలం దగ్గర పెట్టిన ఓ ఫ్లెక్సీ మాయమైందంట. ఇంతకీ ఆ ఫ్లెక్సీ ఎవరిది.. ఆ ఫ్లెక్సీల
మహబూబ్నగర్ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం అడ్డాకుల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక
వన్డే కెప్టెన్సీ నుంచి వివాదాస్పదంగా తొలగించిన తర్వాత.. సఫారీలతో జరిగిన టెస్టు సిరీస్లో కూడా కోహ్లీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. రెండో టెస్టులో కేఎల్ రాహుల్ సారధ్యంలో జట్టు ఓటమితో.. మూడో మ్యాచ్లో �