ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఒక 26 ఏళ్ల కుర్రాడు ఉరేసుకొని చనిపోయాడు. అది చూసిన అతని తల్లి అటు నుంచి అటే వెళ్లి బావిలో దూకి కన్నుమూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో వెలుగు చూసింది. ఇక్కడి కాండ్రే భూర్ �
స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంపై చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. కానీ కొన్ని చోట్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. దినాజ్పూ
CM KCR | నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో శనివారం సాయంత్ర�
ఈసారి ఎలాగైనా టీ20 ప్రపంచకప్ గెలవాలని పట్టుదలగా ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. మోకాలి గాయంతో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ మెగాటోర్నీకి దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంతకుముంద�
హైదరాబాద్ : ప్రముఖ భారతీయ వైద్యుడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆత్మకథ ‘The Journey of my life’ బుక్ను రాష్ట్ర ఆర్థిక, వైద్యరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శనివారం
Telangana Cabinet Meeting | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి, ఆమోదించింది. 2022 సెప్టెంబర్ 17ను ‘త�
అఖిల భారత ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడి ఎన్నికల్లో భారత జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా ఓడిపోయారు. కల్యాణ్ చౌబే ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. అయితే ఎన్�
భారత దేశంలో దాదాపు 100 శాతం ప్రజలు కలుషితమైన గాలినే పీలుస్తున్నారట. తాజాగా గ్రీన్పీస్ ఇండియా అనే సంస్థ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దేశ 99 శాతంపైగా ప్రజలపై పీఎం2.5 కాన్సన్ట్రేషన్స్ ప్రభావం ఉంటోందని ఈ నివే
వాషింగ్టన్ : మిస్సిసిపిలోని వాల్మార్ట్పై విమానంతో దాడి చేస్తానని ఓ పైలెట్ హెచ్చరించారు. దాదాపు గంట సేపటి నుంచి స్టోర్ పరిసరాల్లో విమానం చక్కర్లు కొడుతున్నది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాల్మార్ట