మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విడుదల చేసిన లేఖను ఖండిస్తున్నట్టు ప్రభు త్వ విప్ బాల్క సుమన్ చెప్పారు. ఆదివారం నల్లగొండ జిల్లా చండూరులో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి మీడియాతో మాట్లా�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా మంత్రులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇన్చార్జులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్ర�
ఊళ్లకు ఊళ్లే గులాబీ పార్టీ బాటపడుతున్నాయి. టీఆర్ఎస్లోకి వలసలు ఊపందుకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇస్తూ ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు కారెక్కేందుకు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి స�
ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి స్పష్టంచేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కదనే భయంతో సోషల్ మీడియాలో బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నదన�
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వం మునుగోడు ప్రజల నోట్లో మట్టికొట్టింది. ఫ్లోరోసిస్ బాధితుల ఉసురు తీసుకున్నది. ప్ర పంచంలోనే అత్యంత ఎక్కువగా ఫ్లోరైడ్ ఉన్న మునుగోడుకు తీరని అన్యాయం చేసింది. ఉమ్మడి న�
ఒకప్పుడు ఫ్లోరైడ్ విషపు నీళ్లే నల్లగొండ ప్రజలకు ఆధారం. తెలియక కొంతకా లం, తప్పక మరికొంత కాలం తాగి ఎన్ని జీవితాలు తెల్లారిపోయినయో. ఎంత దుఃఖం.. పాలకుల నిర్లక్ష్యం మూడు తరాలను బలితీసుకున్నది. ఉమ్మడి నల్లగొండ
Elephant | అడవుల్లో ఉండే ఏనుగులు జనావాసాల్లోకి ఎందుకు వస్తాయి? అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? ఆహారం కోసం వెతుక్కుంటూ వస్తాయంటాం. లేదంటే వాటి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ కాబట్టి అడవిలో ఎవరైనా వాటిపై దాడి చేసుంటే
T20 World Cup | పొట్టి ప్రపంచకప్ మొదలైపోయింది. గ్రూప్ దశ తొలి రోజు రెండు అద్భుతమైన మ్యాచులు క్రీడాభిమానులను అలరించాయి. ఉండే కొద్దీ ఈ టోర్నీ మరింత ఆసక్తికరంగా మారబోతోంది.
G20 Summit | ఈ సమావేశానికి ఈ రెండు దేశాల నేతలు వస్తున్నారు. మరి ఈ సందర్భంలో సౌదీ యువరాజును బైడెన్ కలుస్తారా? చమురు ఉత్పత్తిపై మాట్లాడతారా? అనే చర్చ జోరందుకున్నది.
Special Trains | భారతీయ రైల్వే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక రైళ్ల ద్వారా రూ.17,526.48కోట్లు ఆర్జించింది. ఈ ఆదాయం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల ఆదాయంలో 45శాతం. ఈ విషయాన్ని రైల్వేశాఖ చంద్రశేఖర్ గౌర్
srisailam reservoir | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,25,116 క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 30,285 క్యూసెక్కులు విడుదల చేశారు. అలాగే సుంకేశుల నుంచి