Accident|ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వల్లూరు సమీపంలో లారీని కారు ఢీ కొనగా ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు.
Gurdaspur | పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో గుర్దాస్పూర్ సెక్టార్లో ఉన్న భారత్-పాక్
Minister KTR | ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి.. ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్ మంటలు రేపుతున్నారని �
Hyderabad | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వస్త్ర, టెక్స్టైల్ వ్యాపార సంస్థకు చెందిన బ్రాంచ్లు, యజమానుల ఇండ్లలో అధికారులు
Ukraine | ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతూనేఉన్నది. తమ రాజధాని కీవ్పై పుతిన్ సేనలు బాంబులతో విరుచుకు పడిన నాలుగు రోజుల తర్వాత ఆ దేశానికి చెందిన ఆయుధాగారంపై ఉక్రెయిన్ బలగాలు
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్లో భూకంపం సంభవించింది. అంబికాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.8గా
Jurala project | జూరాల ప్రాజెక్టుకు మరోసారి భారీగా వరద పోటెత్తింది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అంతే మొత్తంలో నీటిని
Munugode | మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వ తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
North Carolina | అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో (North Carolina) దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. నార్త్ కరోలినాలోని న్యూస్ రివర్ గ్రీన్వే సమీపంలో
మునుగోడు అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇస్తానని అమిత్షా తనకు చెప్పిండని రాజగోపాల్రెడ్డి నారాయణపేటలో చెప్పిండు. ఇదే మాటలు బీజేపీ నేతలు దుబ్బాకలో, హుజూరాబాద్లో చెప్పిన్రు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ చ�
ఇదీ కలనా..నిజమా.. నాకింక అర్థమైతలేదు. కేటీఆర్ సార్ మా ఇంటికి వచ్చి నాతో కలిసి అన్నం తింటడనుకోలే. ఆయనతో కలిసి తిన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను చాలా చిన్నోన్ని.. సార్ పెద్దోడు. తలుచుకుంటేనే పరేషాన�
పెట్రోలియం డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురికి రాజ్యసభ సభ్యుడు, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప�
వానకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో స
విమానాశ్రయానికి సమయానికి చేరుకోలేకపోవడంతో వారికి ఎంపీ బీబీ పాటిల్ సాయం అందించారు. వారి కోసం విమానం అరగంటపాటు ఆగేలా చొరవ తీసుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, జోగులాంబ, గద్వాల్, హైదరాబాద్కు చెందిన 32 మ