IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వార్మప్ మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఎడాపెడా బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడిన రాహుల్..
Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు
IND vs AUS | పొట్టి ప్రపంచకప్ ఆరంభానికి ముందు భారత జట్టు రెండు వార్మప్ మ్యాచులు ఆడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా మొదలైంది.
Drone | పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. అమృత్సర్లోని రానియా సరిహద్దు ఔట్పోస్ట్ వద్ద ఓ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు.
Hijab | బీహార్లోని ముజఫర్పూర్లో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ముజఫర్పూర్లోని ఓ మహిళా కాలేజీలో ఇంటర్ సెంట్-అప్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పరీక్ష రాసేందుకు విద్యార్థినులను ఉపాధ్యాయుడు హిజ�
Jayanthi Lal | అతనో నగల వ్యాపారి. తన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న ఉద్యోగాలకు పండుగ వేళ ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతున్నవారికోసం కార్లు, బైకులు కొన్నాడు.
Congress Party | కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధ్యక్ష ఎన్నిక పోలింగ్కు రంగం సిద్ధమైంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి 24 ఏండ్ల తర్వాత అధ్యక్షుడి ఎంపిక కోసం సోమవారం పోలింగ్ జరుగనుంది. ఉదయం 10 నుంచి
పెద్దనోట్ల రద్దు లాంటి అనోచిత నిర్ణయాలతో ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన భారతావని ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో ‘గొప్ప ముందడుగు’ వేసిందట! కేవలం ఎనిమిదేండ్ల పాలనలోనే దేశాన్ని ‘ఆకలి రాజ్యం’గా మార్చిన ప�
తైవాన్ను చైనాలో అంతర్భాగం చేసేందుకు అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. శాంతియుత మార్గంలోనే పునరేకీకరణ జరుగాలని కోరుకొంటున్నామని, అదే సమయంలో బలప్�
ప్రజా సమస్యలపై జాతీయ స్థాయిలో మరింత దూకుడుగా పోరాడాలని, లాఠీలను, తూటాలను ఎదురొనేందుకు, జైళ్లకు వెళ్లేందుకు సిద్ధపడాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ�
హరితహారంలో భాగంగా 2020-21వ సంవత్సరంలో రోడ్డు పక్కన నాటిన మొక్కలను జేసీబీతో తొలగించిన వ్యక్తికి జనగామ జిల్లా నర్మెట గ్రామ పంచాయితీ రూ.20 వేల జరిమానా విధించింది
తెలంగాణ నగారా సమితి పెట్టి ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే టీఆర్ఎస్ గెలిపించింది. అయినా కేసీఆర్ మీద ఈర్ష్యతో బీజేపీల చేరి ఎంపీకి పోటీచేసి ఓడిపోయి కాంగ్రెస్లో చేరి రాజకీయ ప్రాభవం