surrogacy | గత కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం ‘సరోగసి’. ఇందుకు ప్రధాన కారణం ప్రముఖ నటి నయనతార అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్లైన 4 నెలలకే నయన్, విఘ్నేశ్ దంపతులు కవల పిల్లలకు తల్లిద�
IND vs AUS | భారత్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్వెల్ (23)ను భువీ పెవిలియన్ చేర్చాడు.
Women obese | కాలుష్యం ఇప్పటికే మన జీవితాలపై ప్రభావం చూపుతున్నది. వాయు కాలుష్యానికి గురైన మధ్య వయసు మహిళల్లో ఊబకాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవలి పరిశోధన తేల్చింది. వాయు కాలుష్యంతో కొవ్వు పెరిగిపోతుందని గుర్త�
MLC Kadiyam Srihari | మునుగోడులో బీజేపీ ఆటలు సాగవని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గత ఎనిమిదేండ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి
SCOT vs WI | టీ20 ప్రపంచకప్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో పసికూన స్కాట్లాండ్ గట్టిగా పోరాడింది. మాజీ ఛాంపియన్లు వెస్టిండీస్తో జరుగుతున్న గ్రూప్ దశ మ్యాచ్లో ఆ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు.
IND vs AUS | భారత్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ధాటిగా ఆడుతోంది. ఓపెనర్గా వచ్చిన మిచెల్ మార్ష్ (18 బంతుల్లో 35) అదరగొట్టాడు. అతనితోపాటు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (41 నాటౌట్) కూడా అద్భుతంగా రాణించాడు.
Manish Sisodia | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ ముందు హాజరుకానున్నారు. లిక్కర్ కేసులో సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుక�
Ponnala Lakshmaiah | కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ జగురుతున్నవేళ గాంధీభవన్ వద్ద మాజీ మంత్రి పొన్నాల లక్ష్
Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా, 2,060 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది. దేశంలో ప్రస్తుతం 26,834 కేసులు యాక్టివ్గా �
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్కు ఫినిషింగ్ టచ్ ఇస్తాడని అనుకున్న దినేష్ కార్తీక్ (20) కూడా అవుటయ్యాడు.
Nayanthara | ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ జంట పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. సరోగసి ద�
IND vs AUS | భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (19) పెవిలియన్ చేరాడు.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వార్మప్ మ్యాచ్లో భారత జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన కేఎల్ రాహుల్ (57) పెవిలియన్ చేరాడు.