నీట్-2022 పీజీ అర్హత కటాఫ్ స్కోర్ తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకున్నది. దీంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది
నీట్ యూజీ ఫలితాల్లో సీబీఎస్ఈ విద్యార్థులదే పైచేయిగా నిలుస్తున్నది. నాలుగేండ్లుగా ఇదే తీరు పునరావృతమవుతున్నది. 324 మార్కుల కన్నా అధికంగా సాధించిన వారిలో సీబీఎస్ఈ విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. దీం�
బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్ ప్రతిష్ఠాత్మక అకడెమియా ఆప్తల్మాలజికల్ ఇంటర్నేషనల్స్ (ఏవోఐ) సభ్యుడిగా
అన్స్టాపబుల్కు చిరంజీవి వస్తాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. నిజానికి ఈయన మొదటి సీజన్లోనే రావాల్సి ఉంది. మెగాస్టార్ కోసం చాలా ప్రయత్నించారు నిర్వాహకులు. దానికోసం ఆయన్ని కలవడానికి ఇంటికి కూడా వెళ్లార
అల్లు అరవింద్ ఇలాంటి మ్యాజిక్ ఎన్నోసార్లు చేశాడు. ఇప్పుడు కాంతార సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఈ సినిమా కన్నడలో చరిత్ర సృష్టిస్తుంది అని తెలిసిన వెంటనే.. తెలుగు నుంచి అందరికంటే ముందు అక్కడికి వెళ్లి అను�
సుశాంత్ సింగ్ రాజ్పుత్ బ్యాచ్లో అతడితో కలిపి ఇప్పటి వరకు నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వరస మరణాలను చూసి అంతా షాక్ అవుతున్నారు.. కొందరు అయితే అనుమానాలు కూడా రేకెత్తేలా మాట్లాడుతున్నారు.
Idea please | వ్యవసాయ రంగంలో స్టార్టప్కు కొత్త కోణాన్ని జోడించేందుకు హిసార్ చరణ్ సింగ్ యూనివర్శిటీ ఐడీయాలను ఆహ్వానిస్తుంది. మంచి ఐడియాకు రూ.25 లక్షల పెట్టుబడిని బహుమతిగా కూడా అందివ్వనున్నారు. ఈ నెల 31 లోగా దరఖ�
Womens brain | మహిళల మెదడు పురుషుల్లో కంటే షార్ప్గా, ఫాస్టర్గా ఉంటుందని నార్వే పరిశోధకులు తేల్చారు. మహిళలు 50 ఏండ్ల క్రితం నాటి మాటల్ని కూడా గుర్తుపెట్టుకుంటారని వెల్లడించారు. జ్ఞాపకశక్తి కూడా మహిళల్లోనే ఎక్కు�
Protester beaten | బ్రిటన్లోని చైనా రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఓ వ్యక్తిని అక్కడి రక్షణ సిబ్బంది చితకబాదారు. బ్రిటన్ ఎంపీ ఒకరు దీనిపై విచారణకు డిమాండ్ చేయగా.. అక్కడి పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రా
Satyavathi rathod | రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలోని పోర్లగడ్డ తండాకు మొదటిసారి బస్సు వచ్చింది. దీంతో గిరిజన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. �
Assistance to transgenders | ట్రాన్స్జెండర్ ఓట్లకు గాలం వేసేందుకు రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. లింగమార్పిడి కోరునుకునే వారికి ఉచితంగా సర్జరీ చేయడంగానీ, ఆర్థిక సాయంగానీ అం�