Street Dog | రెక్కాడితేకానీ డొక్కాడని దుస్థితి ఆ దంపతులది. భవన నిర్మాణ పనులు చేసుకుంటూ బతుకును లాక్కొస్తున్నారు. రెక్కలకష్టంతో నెట్టుకొస్తున్న ఈ దంపతుల జీవితాల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కుక్కల దాడిలో త
ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, భద్రత’ ఉంటుందని మరోసారి ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు రుజువు చేశారు.బస్సులో పోగొట్టుకున్న బ్యాగును ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులకు
Too much sugar | మనం తీసుకునే ఆహారాల ద్వారా శరీరానికి అందే చక్కెరలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మన శరీరానికి చక్కెరలు అవసరమే, అయితే పరిమితికి మించి చక్కెరలు తీసుకోవడం అనర్ధదాయకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ
Britain PM | ఇటీవల ఎన్నికైన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఆ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తానని ప్రధాని ఎన్నికల సమయంలో చెప్పిన ఆమె..
Munugode Election| మునుగోడు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని
TTD News | తిరుమలలో ఈ నెల 24 న దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేష సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉండటంతో అందుకు అనుగుణంగా టీటీడీ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఆ రోజున పలు సేవలను రద్దు చ�
Rahul Gandhi | కాంగ్రెస్ముఖ్య నేత రాహుల్గాంధీ చేపట్టిన ‘భారత్జోడో యాత్ర’ కొనసాగుతోంది. యాత్రలో భాగంగా రాహుల్ ప్రజలతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, రాహుల్ సోమవారం కర్ణాటకలోని బళ్లా
Sriram sagar project|ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.
Omicron sub-variant | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగు చూస్తున్నాయి. అయితే, మహారాష్ట్రలో మాత్రం గత వారంతో పోలిస్తే కేసులు సంఖ్య పెరిగినట్లు అధి�
Srisailam|శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.స్పిల్ వే ద్వారా 2.25 లక్షల క్యూసెక్కుల
Road Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వడోదరాలోని కపురాయ్ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామ
Fake Documents | నకిలీ ధ్రువపత్రాలతో స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని హయత్నగర్, ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.