Telangana | రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెకలా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక, ఏజెన్సీలు కనికరించక వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు రోడ్డున పడుతున్నారు.
TGIIC | పరిశ్రమలకు అవసరమైన అనుమతుల జారీ, భూముల కేటాయింపు వంటి కీలక విధులు నిర్వర్తించాల్సిన టీజీఐఐసీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ రక్షణ శాఖ ఉద్యోగిని సీఈవోగా నియమించి�
KTR | కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తున్నా, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా, బీజేపీ ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అందుకే తెలంగాణ ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ ర�
Future City | ఒక చేత్తో ఇచ్చి.. మరో చేతితో తీసుకుంటే ఏమనాలి? అదీ ఓ నిరుపేద కుటుంబాలకు ఉన్న ఒకటి, రెండు ఎకరాల చొప్పున ఉన్న భూమిని బలవంతంగా గుంజుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తున్నది.
సమ్మక్క-సారలమ్మ జాతర తెలంగాణ ప్రజల హృదయ స్పందన అని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం ఆయన మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష
కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తీరు వివాదస్పదంగా మారుతున్నది. తెలంగాణకు చెందిన విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోప�
Harish Rao | తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రతి పౌరుడూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీజీపీ శివధ్రెడ్డి పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్శ
యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచి, ఉపాధి చూపించి ఆర్థిక దన్ను కల్పించాల్సిన కార్పొరేషన్లు నిర్వీర్యం అవుతున్నాయి. నిధుల్లేక, పాలవకర్గాలూ లేక, కార్యాలయాలు అసలే లేక నీరసించిపోతున్నాయి. చేయూతను అందించాల్స�
విద్యుత్తు కాంట్రాక్టర్లపై కుట్ర జరుగుతున్నదని తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందకూరి శ్రీనివాస్ ఆరోపించారు.
KTR | తెలంగాణలో బీజేపీ ఏనాటికి ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పదేండ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య తేడాను ప్రజలు