Congress | పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గోదావరిఖనిలో ఆదివారం జరిగిన ఇందిరమ్మ పట్టాల పంపిణీ సభలో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.
KTR | పదేళ్లు తెలంగాణపై ఇష్టంతో పనిచేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014కు ముందు కరెంటు పరిస్థితి ఎలా ఉండేది.. కేసీఆర్ వచ్చాక ఎలా మారిందో గుర్తుతెచ్చుకోవాలని అన్నారు.
Patolla Karthik Reddy | అధికార కాంగ్రెస్ పార్టీతో చిల్లిగవ్వ కూడా లాభం లేదని బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్నారని అన్నారు. బండ్లగూడ మాజీ మే
Harish Rao | సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోందని హరీశ్రావు అన్నారు. ఐటీ మంత్రిని నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇ�
Harish Rao | తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల�
ఇంట్లో నల్లా పనిచేయకపోతే అదే రోజు బిగించేస్తాం. తలుపులు, కిటికీలు విరిగిపోతే తెల్లవారే మరమ్మతులు చేయించుకుంటాం. కానీ రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ఏ వస్తువువైనా దెబ్బతింటే.. మరమ్మతులు చేసే పరిస్థితి లే�
అప్పుల బాధ భరించలేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామ శివారు బంజరలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్ డీసీఎంఎస్లో ధాన్యం కొనుగోళ్లలో మరో గోల్మాల్ జరిగింది. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకళ.. డీసీఎంఎస్ కేంద్రం నిర్వాహకులు మాదాసు రమేశ్, అతడి భార్య లావణ్యపై జ�
రాష్ట్రంలో ఒకటో తరగతిలో అడ్మిష న్లు కల్పించే విషయంపై గందరగోళ పరిస్థితు లు ఉన్నాయి. ఆరేండ్లు నిండిన వారికి ప్రవేశాలు కల్పించాలా..? లేక ఐదేండ్లు నిండిన వారికి ప్రవేశాలు కల్పించాలా అన్న విషయంపై సందిగ్ధత నె�
నరసింహస్వామి పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థాన నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతున్నది. దేవాలయానికి ఈవో లేకపోవడంతో పాలనావ్యవహారాలన్నీ కుంటుపడుతున్నాయి. యాదాద్రి ఈవో వెంకట్రావు జనవరి 1న రాజీనామా చేసినప్పటి న
అంతర్రాష్ట్ర ఒప్పందాలు, విభజన చట్ట ప్రకారం నీటి వాటాల పంపకాలు చేపడితేనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సామరస్యం నెలకొంటుందని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ దేశ పతి శ్రీనివాస్ వ్యాఖ్యా
నీటి వివాదాలను తెలంగాణతో చర్చించి పరిష్కరించుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాయలసీమకు నీళ్లివ్వడమే తమ లక్ష్యమని, ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మరోసారి పునరుద్ఘాటించారు. గోదావరి మిగులు
ఎక్కడయినా సరే ఆయకట్టుకు అనుగుణంగా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ప్రతిపాదిస్తారు. అవసరమైతే కాస్త ఎక్కువగానే నీటిని డిమాండ్ చేస్తారు. కానీ, రేవంత్రెడ్డి సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, భీమా ప్ర