KTR | రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ
నేరానికి పాల్పడిన వారిలో ఎవరినీ ఉపేక్షించబోం... వారి వెనుక ఎంతటి పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టబోం. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెడుతాం.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చుతున్నది. కేవలం రెండేండ్లలోనే రూ.2.88 లక్షల కోట్ల రుణాలు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నది.
తెలంగాణ రాష్ర్టానికి జరుగుతున్న జలదోపిడీపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు.
టీజీఎస్ఆర్టీసీని కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. అందుకు నిదర్శనం డ్రైవర్లకు కండక్టర్ల బాధ్యతలు అప్పగించడమే. అధిక పనిభారంతో సతమతమవుతుండగా, దూరపు ప్రయాణాలకు కూడా కండక్టర్ డ్యూటీ చేయాల్సి వస్త�
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రభుత్వంలో కొత్త చిచ్చుపెట్టినట్టు రాష్ట్ర బ్యూరోక్రాట్ల మధ్య చర్చ జరుగుతున్నది. స్పెషల్ సీఎస్ హోదాలో ముఖ్యనేతకు సన్నిహితంగా మెదిలే ఓ సీనియర్ బ్యూరోక్రాట్ సొం
త్వరలో రాష్ట్ర క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ తెలిపారు. అయితే మంత్రుల మార్పులు, చేర్పులపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఈ మేర కు ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియా ప్ర�
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి సీతక్కను స్థానికులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలపై కడిగిపారేస్తున్నారు. సహనం కోల్పోతున్న మంత్రి ప్రజలపై రుసరుసలాడుతున్నా�
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా పల్లెజనం బీఆర్ఎస్కే జైకొట్టింది. నారాయణపేట మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో గత ఎన్నికల జోరు కొనసాగింది. అధికార పార్టీకి పల్లె జనం చుక్క
ఖమ్మం జిల్లాలోని ఇద్దరు కీలక మంత్రులకు పల్లె ఓటర్లు షాకిచ్చారు. బీఆర్ఎస్, సీపీఎం కూటమికి జైకొట్టి ఖమ్మం చైతన్యాన్ని చాటిచెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
సైనికుడిగా దేశ రక్షణ కోసం శ్రమించిన గిరిజన యువకుడు ఆర్మీ రవి అలియాస్ బానోత్ రవి సర్పంచ్గా విజయం సాధించాడు. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ముజాహిద్పుర�
ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ పోరులోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. అధికార కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతో ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడ్డారు. తొలి విడత ఫలితాలతో కంగుతిన్న కాంగ్రెస్ ప్
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత.. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ట్రం గురించి పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు విదేశీ జర్నలిస్టులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.