మెగా డీఎస్సీ నిర్వహిస్తామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఆర్భాటంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది. టీచర్ ఎలిజ
Siddipet | ఆస్తి కోసం సొంత అక్క కాపురంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించింది ఓ చెల్లెలు.. అంతటితో ఆగకుండా అక్కను, అడ్డొచ్చిన తల్లిని చంపేస్తానని బెదిరింపులకు దిగింది
TG Weather | తెలంగాణలో రాగల మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్ట
KTR | జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ సాహెబ్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మౌలానా హాఫిజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ స
Harish Rao | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో రైతులతో మాజీ మంత్రి హరీశ్రావు ముచ్చటించారు. బావి వద్ద మధ్యాహ్నం భోజనం చేస్తున్న మొక్కజొన్న రైతులను హరీశ్రావు ఆత్మీయంగా పలకరించారు. వారి సమస్యలను అ
Badi Sanjay | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం ‘ఎక్స్’లో సంచలన పోస్టు పెట్టారు. తెలంగాణలోని రాజకీయ నాయకులకు స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ).. ప్రస్తుతం అంతర్జాతీయ కంపెనీలు పఠిస్తున్న మంత్రమిది! ఉత్తమ సదుపాయాలు, అత్యున్నత మానవ వనరులు, వ్యాపార అనుకూల విధానాలు పాటించే దేశాలు, రాష్ర్టాల్లో పెట్టుబడులు పెట్టే�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం బీసీల బంద్ సక్సెస్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్లో భాగంగా బ�
రాష్ట్రంలో మద్యం దుకాణాల దరఖాస్తుల విక్రయాలతో ఎక్సైజ్ శాఖకు రూ.2,610 కోట్లు సమకూరింది. శనివారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం �