గ్రూప్-1 ఉద్యోగుల నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పిన సుప్రీంకోర్టు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పి
నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. మొదటినుంచీ ఆర్డర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కో ఆర్డర్ను రద్దు చేస్తూ తెలంగాణ చేనేత సహకార సంఘం(టెస్కో) నిర్వీర్యానికి కుట్ర�
రాజ్యసభ వేదికగా తెలంగాణ చారిత్రక సత్యాలను కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి వక్రీకరించారని, ఈ మాటలతో తెలంగాణపై ఆయనకున్న వివక్ష మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు.
విద్యుత్ ఆర్టిసన్, అన్మ్యాన్డ్, పీస్ రేటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆటోనగర్లోని సరూర్నగర్ సర్కిల్ �
తెలంగాణ సినీ ఎగ్జిబిటర్ల సుదీర్ఘ కాల డిమాండ్కు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. అద్దె విధానానికి స్వస్తిపలికి పర్సంటేజీ విధానంలో సినిమాల్ని ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్�
తెలంగాణకు గుండెకాయ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నదని, ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరక�
వేసవి వచ్చిందంటే, రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ ప్లాన్ రూపొందించడంపై దృష్టి పెట్టడం సహజం. రాష్ట్ర ప్రజలు ఎండలు, అకాల వర్షాలతో సతమతమవుతుంటే, మంత్రులు మాత్రం అవేమీ పట్టనట్టుగా కేరళ ఎన్నికల ప్రచారంలో మునిగిప�
తెలంగాణలో స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో అనుసరిస్తున్న అ�
అమెరికా కోర్టులో ఎఫ్బీఐ పెట్టిన కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ నుంచి రెడ్కార్నర్ నోటీసు జారీకావడంపై వివరణ ఇస్తూ �
రాష్ట్రంలో వేసవి ఎండలు క్రమంగా పెరుగుతుంటే మరోవైపు తాగునీరు అందక పలు గ్రామాలు అల్లాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీల్లో మంగళవారం నాటికి 176 గ్రామాలకు తాగునీరు అందడం లేదు.
‘కేవలం 900 కిలోమీటర్ల పరిధి కలిగి ఉన్న గుంటూరును ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంతకంటే ఎకువ కిలోమీటర్ల నెట్వర్ ఉన్న తెలంగాణలోని కాజీపేటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.
అంతర్జాతీయ సైబర్ ముఠాతో చేతులు కలిపి, భారతీయ పౌరుల నుంచి కోట్లు కొల్లగొడుతున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) ఛేదించినట్టు డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. అక్రమంగా సిమ్ కా�
పౌల్ట్రీ యజమానులు సిండికేట్గా మారి ట్రేడర్లకు, చిన్న దుకాణాలకు ఇచ్చే మార్జిన్ను తగ్గించడంతో తాము తీవ్రం గా నష్టపోతున్నామంటూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో తలపెట్టిన చికెన్ షాపుల బంద�
ఇటీవల రాష్ట్రంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వడగండ్ల వర్షాలతో 31,504 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో మకజొన్న 15,991 ఎకరాలు, వరి 7,839, నువ్వులు 787, పొద్దుతిరుగుడు 153, జొన్న 298 ఎకరాల�
కృత్రిమ మేధ (ఏఐ) ఐటీ రంగంపై ఆశలు పెట్టుకున్న యువత కలలను ఛిద్రం చేస్తున్నది. ఏఐ ఆధారిత సాంకేతికత ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో మానవ వనరుల అవసరం తగ్గిపోతున్న�