KTR | గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ చేసినా నిరుద్యోగ అభ్యర్థులకు నమ్మకం కలగదు.. వారికి భరోసా కలగాలంటే మరోసారి పరీక్షలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని వర్కింగ్ ప్రె�
Nara Lokesh | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఇటీవల భేటీ కావడంపై కూడా ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. కేటీఆర్ను కలుస్తానని.. ఆయన్ను ఎందుకు కలవకూడదని ఆయన ప్రశ్నించారు.
TG Weather | తెలంగాణలో పలుచోట్ల ఇటీవల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో జనజీవనం స్తంభిస్తున్నది. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు
KTR | బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ లింగమో.. వారికి వారే తెలుసుకోలేని పరి�
Malla Reddy | గతంలో ఏపీలో అమ్ముకుని హైదరాబాద్కు వచ్చేవారని.. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగోలేదని
Group 1 Mains | గ్రూప్ 1 కేసులో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ఈ రోజు నుంచి 8 నెలల లోపు రీ- వాల్యూషన్ లేదా రీ- మెయిన్స్ పరీక్ష పెట్టాలని హైకోర్టు �
KTR | టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి�
గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర�
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవేంకటేశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
దేశ రాజకీయాలు కేవలం రెండు పార్టీలకే పరిమితం అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరం�
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నిరంకుశత్వం, అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిల్చిన మహా మనిషి అని చెప్పారు
అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నానాపాట్లు పడుతున్నారు. మొత్తం పది మందిలో ఇద్దరు తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని పేర్కొంటూ స్పీకర్ కార్యాలయానికి లేఖలు ఇచ్చినట్
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. భద్రత లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారడానికి పోలీసుశాఖ ‘నమస్తే తెలంగాణ’కు వివరణ రూపంలో ఇచ్చిన గణాంకాలే అద్దం పడుతున్నాయి. ‘నమస్తే తెలం