బీసీ బంద్తో మొదలైన ఈ పోరు ఆరంభం మాత్రమే.. 42శాతం బీసీ రిజర్వేషన్లను సాధించేదాకా భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. భూకంపం సృష్టించైనా రిజర్వేషన్లను సాధించుకుంటాం’ అని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్�
బీసీ కోటా సాధించే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి. కేంద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన ఆ రెండూ ఒక్కటైతే బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేదెవరు? ఢిల్లీలో కొట్లా డాల్సిన
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతమైంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోగా.. వ్యాపార, వాణిజ్య సము�
Road Accident | అమెరికాలో మంచిర్యాలకు చెందిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగతా కుటుంబసభ్యులు గాయపడ్డారు.
తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ( TGPICS ) గా మారింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎండీ ఎం.
టీచర్ను ఆటోలో ఎక్కించుకెళ్లి దోపిడీ చేసిన కేసును నర్సాపూర్ పోలీసులు 48 గంటల్లోనే చేధించారు. సీసీ కెమెరాల సాయంతో ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను తూప్రాన్ డీఎస్పీ నర�
Medak | పత్తి సీసీఐకే విక్రయించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. టేక్మాల్ మండల పరిధిలోని బర్దిపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించి రైతులతో ముచ్చటిం
RTC | బీసీల బంద్తో ఆర్టీసీకి సుమారు కోటి రూపాయాలకు వరకు నష్టం వాటిల్లింది. 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీలు నిర్వహించిన బంద్తో బస్సులన్నీ హనుమకొండ బస్ స్టేషన్కు పరిమితయ్యాయి.
Minister Seethakka | తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ ఉద్యోగులు(కారోబార్ల) సంఘం ప్రజా భవన్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో శనివారం భేటీ అయ్యారు.
Constable Murder | నిజామాబాద్ సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) లో విధులు నేర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య ఘటన పై రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు సైతం సీరియస్ గా పరిగణించారు.
వ్యవసాయ రంగం ప్రస్తుత సమయంలో అనేక ఆటుపోట్లు ఎదురుకుంటోంది.ఏది అభివృద్ధో, ఏది పతనమో అవగాహన లేమితో భూమి సాగు వనరులు నిస్పష్టంగా మారి భూమి సాగు సమస్యల వలయంగా మారుతుంది.
BC Bandh | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వడంతో పటాన్చెరులో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది.
కాంగ్రెస్, బీజేపీలకు ఓసీలపై ఉన్న ప్రేమ బీసీలపై లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు.