Meenakshi Natarajan | రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ ఈ నెలాఖరులో తెలంగాణను విడిచి వెళ్లిపోతున్నారా? గురువారం గాంధీభవన్లో జరిగిన పీసీసీ, పీఏసీ విస్తృత స్థాయి సమావేశమే ఆమె ఆఖరి మీటింగా? అని
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి 31లక్షల చెక్కును డీజీపీ శివధర్రెడ్డి అందజేశారు. అంబర్పేట సీపీఎల్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన బోయ పాండు, ఆయన భార్య గతేడ�
టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం తపస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ను తపస్ ప్రతినిధులు కల�
KU Girls Hostel | హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో గురువారం పెట్టిన భోజనంలో పురుగులు, ఇనుప మేకులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కే యూ పరిపాలనా భవనాన్ని ముట్టడిం చి వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా
ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన అధికారులు తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఆటవీశాఖలో ఉద్యోగులుగా నియామకమైన ఐఎఫ్ఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా రేవం�
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఒకే ఉద్యోగికి మూడు కీలక బాధ్యతలు అప్పగించడమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం. సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు అయిన బోర్డులోని ఓ అధికారికి ఏకంగా డిపార్ట్మెంట్కు చ�
నడిగడ్డలో ఓ అధికార పార్టీ నేత షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు ఏ పదవీ లేకపోయినా అధికారులు కొత్తగా ఎవరు వచ్చినా ఆయన్ను ప్రసన్నం చేసుకోవాల్సిందే. లేదంటే ఆయన ఆగ్రహానికి గురికావాల్సిందే. లేదా అక్కడి
‘తమాషా చేస్తున్నారా? నేనేం టో నీకు తెలియదు. నీ అంతు చూస్తా. వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని కమిట్మెంట్ ఇచ్చారు. సమయానికి బిల్లులు తయారు చేయడం చేతకాకపోతే వెళ్లిపోండి’ అంటూ ఎంఎన్జే క్యాన్సర్ దవాఖ
పథకాల అమలుకు నిధుల్లేవంటూ అరుస్తున్న కాంగ్రెస్ సర్కార్పెద్దలు తమ అవసరాలకు మాత్రం ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో వీడియో �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మౌరి టెక్, కంది చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-17 జాతీయస్థాయి కబడ�
కాంగ్రెస్ పాలనలో భూదాహం బుసలు కొడుతున్నది. కర్కశత్వం కాటువేస్తున్నది. అది ఏ భూమైనా కావచ్చు. లగచర్లలో పేద గిరిజన భూములా? అసైన్డ్ భూములా? అటవీ భూములా? ఏ లేబుల్ తగిలించి ఉంటేనేం, కబళిస్తే పోలా? అనేది కాంగ్ర
నెలనెలా వసూళ్లతో సంబంధం లేకుండా కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణల నుంచి గుడ్విల్ పేరిట ఆబ్కారీ శాఖ వసూళ్ల దందా ప్రారంభించింది. గతంలో ఒక్కో షాపు నుంచి రూ.50వేలు వసూలు చేయగా ఈ సారి అమాంతం పెంచి రూ.1.50 లక్షలకు �
రానున్న వేసవి దృష్ట్యా ఫిబ్రవరి ఒకటి నుంచి 20 రోజుల పాటు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు మండల స్థాయి బృందాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు మిషన్ భగీరథ అధికారులు తెలిపారు.