రాష్ట్రంలో భిన్నవాతావరణం కొనసాగుతున్నది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేడిగాలులు, సాయంత్రం క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయ�
విద్యార్థులు చదువుతూనే సంపాదించడం, చదువు పూర్తయ్యాక ప్లేస్మెంట్స్ కల్పించడం లక్ష్యంగా విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నది. పాలిటెక్నిక్ విద్యార్థులు నెలకు రూ. 12 వేల నుంచి రూ.18 వేలు, డిగ్రీ వ�
రాష్ట్రంలోని ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుల అడ్మిషన్లపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. 2026-27 విద్యాసంవత్సరంలో ఈ కోర్సుల్లోని సీట్లను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్�
సహజంగా ఇంజినీరింగ్.. అగ్రికల్చర్.. ఫార్మసీ కోర్సుల్లో ఇంటర్ సెకండియర్ పూర్తిచేసిన వారే చేరుతారు. మొత్తంగా టీనేజర్లే అత్యధికంగా ఎప్సెట్కు దరఖాస్తు చేస్తారు. కానీ ఆరు పదులు, ఐదు పదుల వయస్సులవారు సైత�
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వైఖరి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదంటూ హైకోర్టు కీలక తీర్పును వెలువరించడంపై నెటిజన్లు, తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు �
జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టుఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు బట్టబయలయ్యాయి. చివరకు ధర్మమే గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కోణంలో కమిషన్ ఏర్పాటు చేస�
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి విన
‘కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ వాదన నిజమైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కడిగిన ముత్యం అని మరోసారి నిరూపితమైంది’ అని మాజీ
ప్రాథమిక హకులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసును క్రిమినల్ కేసుగా పరిగణించవద్దని ప్రధాన నిందితుడైన సీఎం రేవంత్రెడ్డి తరఫు న్యాయవాదులు మంగళవారం సుప్రీంకోర్టును కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆయుర్వేద, హోమియోపతి తదితర పేర్లతో నడుస్తున్న క్లినిక్లను తనిఖీ చేసి, అనుమతులు లేని దవాఖానలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్తోపాటు మరో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్కు పదవీ గండం సమీపిస్తున్నది.
గ్రేటర్ హైదరాబాద్లో వర్తించే అదనపు హెచ్ఆర్ఏ కోసం కొందరు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. డిప్యుటేషన్ గడువు ముగిసినా.. మళ్లీ గ్రేటర్లోనే పాగా వేసేందుకు యత్నిస్తున్నారు. ఐదేండ్�