ఇదిగో క్యాలెండర్.. అదిగో గ్యారెంటీ అంటూ కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్.. జాబ్లెస్ క్యాలెండర్ అయ్యింది. జూలై 30తో జాబ్ క్యాలెండర్ గడువు ముగియగా, ప్రకటించిన నాటి నుం
CM Revanth | రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవ
Niranjan Reddy | తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. గురుకులాలను వెంటాడుతున్న సమస్యలు, విద్యార్థుల నిరసనలపై ఆయన తీవ్రంగా స్పందించ
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో విషాదం చోటు చేసుకుంది. సీతారామపట్నం వద్ద ఓ మున్సిపల్ కాంట్రాక్టర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు.
Dasoju Sravan | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వర్గీయుల నుంచి వస్తున్న బెదిరింపులపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
RS Praveen Kumar | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప శాంతి భద్రతలు అదుపులోకి రావు అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
MLC Shambhipur Raju | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి చారి నేతృత్వంలో స
Vinod Kumar | బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు.
Harish Rao | ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు? అని మాజీ మంత్రి హరీశ్రావు ప�
Dodda Padma | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన దొడ్డా పద్మ (99) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సమస్యల పరిష్కరించాలంటూ పదో తరగతి విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారు 40 మంది విద్యార్థులు ఉండవల్లి మం�
పెళ్లికి ముందే తన భార్య మరో వ్యక్తిని ప్రేమించిందన్న విషయం తెలిసి, ప్రియుడితో కలిసి ఎక్కడ చంపేస్తుందేమో అని భయంతో ఓ భర్త వదిలేశాడు. ఇదే ఛాన్స్ అని భార్యకు దగ్గరయ్యాడు. ఆమెను పూర్తిగా వాడుకుని.. పెళ్లి మా�
Endowment | ఉత్తర తెలంగాణలోని అతి పెద్ద శివాలయమది. నిత్యం ఏదో ఒక అంశంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసే ఈ ఆలయంలో ప్రస్తుతం ఉద్యోగుల ప్రమోషన్లు చర్చనీయాంశమయ్యాయి.
Telangana Revenue | కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆగమాగమైంది. ఆదాయాన్ని పెంచుకోవడంలో విఫలమైన రేవంత్రెడ్డి ప్రభుత్వం.. అప్పులు తీసుకోవడంలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నది.
ఉద్యోగాల కల్పన, అధిక వడ్డీల పేరిట తెలంగాణ, ఏపీలో 2,000 మందిని మోసగించి.. దాదాపు రూ.140 కోట్లు వసూలు చేసిన మోసగాళ్లయిన తండ్రీకొడుకులను తెలంగాణ సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.