తమ సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి సమ్మె చేపడుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని పేర్కొన్నారు.
Employees Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది.
‘ ఏం చేయాలె సారూ.. క్షేత్రస్థాయిలో వినియోగదారుడి వద్దకు వెళ్తే చాలా కోపం చేస్తున్నరు. ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెల్వక ఇబ్బంది పడుతున్నమంటూ తిట్టి పోస్తున్నరు. ఓవర్లోడ్ అని చెప్పినా వి�
డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. పాలిసెట్ పరీక్ష మే 13న జరుగనున్నది.
సమాచారహకు కమిషన్ పంపిన నోటీసు అందకముందే ఫిర్యాదుదారు హాజరుకాలేదని చెప్పి విచారణను మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపింది. మళ్లీ నోటీసు జారీచేసి ఫిర్యాదుపై
ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించిన అధికారిక సభలో కేసీఆర్ను తిడుతూ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం ఏంటి? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘ఎక్స్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మారలేదు. భాష మారలేదు. ఆయన నోట మళ్లీ అభ్యంతరకరమైన, అనుచితమైన భాషే వచ్చింది. ఒకవైపు జగిత్యాల సభలో కేసీఆర్ హుందాగా మాట్లాడితే.. అదే సమయంలో పోటీగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస
ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తామని మేడిగడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రెండున్నరేండ్లుగా ప్రాజెక్టును పడావు పెట్టిన ము
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై పది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి కాలేజీలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణ
ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ తుది ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అదరగొట్టారు. పలువురు టాప్ ర్యాంకులు సాధించారు. జాతీయంగా 26 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సొంతం చేసుకోగా, �
సాధారణంగా గంటలో ముగిసిపోవాల్సిన ప్రయాణం. కానీ ప్రకృతి కరుణించలేదు. గమ్యం కండ్ల ముందే ఉన్నా భూమిపై అడుగు పెట్టనివ్వలేదు. గంటలపాటు గాల్లో చక్కర్లు, అందులో ఉన్న 22 మంది ప్రయాణికులను ప్రత్యక్ష నరకాన్ని చూపిం�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ ప్రతినిధి శ్ర�
కుల, వర్ణ, లింగ వివక్ష అమానవీయ సంబంధాలు రద్దు కావాలని, సమానత్వ భావన పరిఢవిల్లాలని పోరాడిన మానవతావాది, గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. ఆ మహనీయుడి జయంతి పురస్కరించ�