పండ్ల తోటలు, కూరగాయల పంటల సాగులో ఎదురయ్యే ప్రధాన సమస్య కలుపు మొక్కలు. వీటి వల్ల పంటలు నాశనం అవుతాయి. కలుపు మొక్కలను నివారించేందుకు కలుపు మందుతో పాటు కలుపు మొక్కలు తొలగించేందుకు కూలీలు అవసరం.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని.. సైన్స్ జిజ్ఞాసను అలవర్చేందుకు ఉద్దేశించి ప్రయాస్ పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. ఆసక్తి గల పాఠశాలలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి ఎంపిక�
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. సీట్లు పెంచిన అధికారులు వెబ్ ఆప్షన్ల నమోదు గడువును మాత్రం పెంచలేదు. దీంతో విద్యార్థులు తిప్పలు పడాల్సి వచ్చింది. వెబ్ ఆప్షన్ల ఎంపికకు కుస�
జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత, తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ సి.నారాయణ రెడ్డి స్మృతిలో ఏటా ప్రదానం చేస్తున్న ‘విశ్వంభర’ జాతీయ సాహిత్య పురస్కారానికి (2025) గాను ప్రముఖ అస్సామీ కవి నీలిం కుమార్ ఎంపికయ్యారు. ఈ న
రచయితగా, వ్యాసకర్తగా పలు పత్రికలకు కాలమిస్ట్గా నిరంతరం తెలంగాణ జీవద్భాషను ఆవిష్కరిస్తున్న కవి అన్నవరం దేవేందర్. ‘సోమన, పోతనల దేశీయతను, సహజత్వాన్ని వారసత్వంగా పల్లె పదాలకు జీవం పోస్తున్న దేశీయ కవి అన్�
KTR | తెలంగాణ కొంగుబంగారం సింగరేణిని కాంగ్రెస్, బీజేపీలు ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నాయకులకు తెలంగాణ మీద ప్రేమ అస్స�
BRS Party | ధర్మారం మండలంలో సోమవారం నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఊరూరా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదివరకే రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ సమావేశాల నిర్వహణ తీరుతెన్ను గురించి మండ
Srisailam Project | శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆదివారం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 34,088 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 31,504 క్కూసెక్కులు, సుంకేశుల నుండి 52,682 క్యూసెక్కుల నీరు వి�
Kothagudem | రాష్ట్రంలోని మసీదులలో సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలను పునరుద్ధరణ చేసేందుకు గడువు తేదీని నెల రోజుల పాటు పొడగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ
Instagram | ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడి మోజులో పడిన ఓ మహిళ కన్న కొడుకునే కాదనుకుంది. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన మహిళ.. ఐదేళ్ల కుమారుడిని అనాథగా బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది.