KTR | శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయంలో (మూడు గుడులు) నిర్వహించిన సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
ప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జగిత్యాలలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తనకు చదువు చెప్పిన గురువు రమ�
కాజీపేట–వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి Km.No. 374/22-24 డౌన్ లైన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Government Offices | ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత లోపిస్తుంది. సామాన్యుడు వెళ్లి సొంతంగా పనిచేసుకులేని పరిస్థితి మెదక్ జిల్లాలో ఉంది. పని కోసం నేరుగా కార్యాలయానికి వెళ్లినా సవలక్ష అడ్డంకులు చెప్పుతూ పనులు చేయడం �
FSL Job Recruitment | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో ఇటీవల సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి 60 ఖాళీలకు చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్టు పలువురు అభ్యర్థుల�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటివరకు 16,978 ఉద్యో�
Mulugu పురిటి నొప్పులతో ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లిన ఓ నిండు గర్భిణికి డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరించారు. అంబులెన్స్ సిబ్బందే అన్నీ తామై ఆ గర్భిణికి డెలివరీ చేసిన ఘటన ములుగు జిల్లా గోవిం�
High Court | బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ఎం సంజయ్కుమార్తోపాటు అసెంబ్లీ స్పీకర్ కమ్ ట్రిబ్యునల్కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ వాదనలతో కౌంటర్లు
Talasani Srinivas Yadav | ‘అధికారంలోకి వస్తే బీసీ ల సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్లు బడ్జెట్లో పెడుతామన్న కాంగ్రెస్ దగా చేసింది. ఈ ఏడాది కేవలం రూ.9వేల కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో కేవలం
KTR | రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలను పక్కనబెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
TDR | కాంగ్రెస్ ప్రభుత్వం టీడీఆర్ నిబంధనల్లో తీసుకొచ్చిన సవరణలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. అభివృద్ధి పేరుతో హైదరాబాద్ మహానగర భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీస్తున్నారని పర్యావరణవేత్తలు మండిపడుత�
Age Limit | సర్కారీ కొలువు కోసం ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ పట్టిన యువత ఆశలు ఇక గల్లంతు కాబోతున్నాయా?.. అశోక్నగర్, దిల్సుఖ్నగర్, చిక్కడపల్లిలో తీసుకున్న పోటీ పరీక్షల శిక్షణ అంతా వృథాయేనా? 12 ఏండ్లుగా అహోరాత్