తెలంగాణ సివిల్ సప్లైస్ స్కాంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోల
Komatireddy Venkat Reddy | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి అలిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి తన రెండు ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం.
వానకాలంలో సహజంగా విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం నిరుటితో పోలిస్తే రోజుకు 20-30 మిలియన్ యూనిట్లు అధికమైంది. ఈ నెల 21న పీక్ డిమాండ్ 13,816 మెగావాట్లుగా, 20న 12,590 మ�
పోలీసులు ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ డ్రగ్స్, గంజాయి రవాణా అవుతూనే ఉన్నాయి. ఈ సారి సినిమా లెవల్లో.. ముందు ఇన్నోవా కారు కాన్వాయ్ వెళ్తుండగా.. వెనుక డీసీఎం వాహనంలో భారీగా గంజాయిని సప్లయ్ చేయబోయి అ
దేశంలో కంటి శుక్లం సమస్యకు శస్త్రచికిత్స చేయించుకుంటున్న 10 శాతం మంది వృద్ధులకు కూడా బీమా వర్తించడంలేదని ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్-సౌత్ ఈస్ట్ ఏషియా’ జర్నల్ స్పష్టంచేసింది. బీమాలేని వారిపై ఆర్థి�
పైసల వర్షం కురిపిస్తామని ఓ వ్యక్తిని నమ్మబలికి రూ.21 లక్షలు స్వాహాచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నలుగు
అసలు రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది? తాజా పరిణామాలు ఏ సంకేతాలిస్తున్నాయి? రాష్ట్రంలో పరిస్థితిపై సీఎం రేవంత్రెడ్డి ఇచ్చే నివేదికలను, చెప్పే మాటలను పార్టీ అధిష్ఠానం విశ్వసించడం లేదా? అందుకే తెలం�
ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనుకునే వేలాది మంది విద్యార్థుల జీవితాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. మెడికల్ అడ్మిషన్లలో స్థానికత నిర్ధారించడంలో ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా వి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేవని, అందుకే వర్షాలకు బ్రేక్ పడిందని వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారం నుంచి పది రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం దాదాపు లేదని తెలిప
NIT | నిట్లో ‘హైడ్రాలజిక్ ఎక్స్ ట్రీమ్స్ విశ్లేషణ, నమూనాల అభివృద్ధిలో పురోగతులు’ అనే అంశంపై జియన్ (గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకడెమిక్ నెట్ వర్క్స్) కింద 10 రోజుల ప్రఖ్యాత శిక్షణ కార్యక్రమాన్�
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఆగస్టు 1న హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కు(ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనం) వద్ద జరిగే యూఎస్పీసీ ధర్నాను
TGSRTC | శ్రావణమాసంలో భక్తులు శైవక్షేత్రాలను దర్శించుకోవడం కోసం ఆగస్టు 3న హనుమకొండ బస్స్టేషన్ నుంచి ప్రత్యేక పంచారామ దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను �
R Narayanamurthy | విద్య వ్యాపారంగా మారిందని కార్పొరేట్ కబంధహస్తాలలో చదువు చిక్కుకున్నది, చదువుకునే రోజుల నుంచి చదువు కొనుక్కునే పరిస్థితులను వివరిస్తూ వర్సిటీ పేపర్ లీకేజ్ ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను
ముల్కనూరు మహిళా సహకార డెయిరీ సభ్యులు మరింత ఆర్థిక ప్రగతి సాధించాలని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షులు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఆకాంక్షించారు.