తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్కు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎస్ సురేందర్రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన 1,396 ఓట్లు సాధించి, తన సమీప అభ్యర్థి చికుడు ప్రభాకర్పై 275 ఓట్ల ఆధిక్యతతో గ
చిన్నారిపై లైంగిక దాడిని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై వనపర్తి టౌన్ పోలీసులు అక్రమ కేసులు నమోదుచేసి అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చిన్నారిపై జరి�
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సవరించిన వేతన సేళ్లు-2020 ప్రకారం.. పెండింగ్లో ఉన్న పే ఫిక్సేషన్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం గడు వు పొడిగించింది. వివిధ కారణాలతో పీఆర్సీ-2020 పే ఫిక్సేషన్ చేసుకోని ఉద్యోగ, ఉపాధ్య�
గడువులోగా పనులు పూర్తికాకుంటే సంబంధిత పథకాల నుంచి ప్రాజెక్టులను తొలగిస్తామని అన్ని రాష్ర్టాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు హెచ్చరించారు.
రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సీఎంతో ఆర్థికవేత్త కార్తిక్మురళీధరన్ గురువారం అసెంబ్లీలో భేటీ అయ్�
ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా.. తనది ప్రజాపక్షమేనని మాజీమంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో ప్రతిపక్ష సభ్యుడిగా సమస్యలపై ఎల�
ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎందుకు పెరుగడంలేదని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సర్కార్ను నిలదీశారు. ఈ పథకాన్ని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచితే బడ్జెట్ పెరుగాల్సింది పోయి, ఎందుకు తగ్�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు మరోసారి సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి.ఉదయం 8గంటల నుంచే సూర్యకిరణాలు బాణాల్లాగా పడడంతో మధ్నాహ్న సమయానికి నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారని కార్మిక సంఘాల జేఏసీ నేత లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల పేరుతో బుధవారం లేబర్ కమిషన్తో జరుగాల్సిన చర్చలను
‘డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని నేను గతంలోనే సూచించా. నా ఆదేశాలు పాటించి ఆనాడే సమీక్ష నిర్వహిస్తే మళ్లీ సభలో ఇదే అంశంపై చర్చించాల్సి వచ్చేది కాదు’ అని శాసనసభ స్పీకర్ గ
రాష్ట్రంలో కాంగ్రెస్ను ఫిరాయింపుదారులతో నింపేశారని, పార్టీని పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నారని మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా రాష్ట్రంలో ముఖ
సీమాంధ్ర పాలనలో కరువుతో అల్లాడిన పల్లెలు స్వరాష్ట్రంలో నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నా యి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వాగులపై చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టడంతో ఎండాకాలంలోనూ జలక�
జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ (ఐఅండ్ పీఆర్) కమిషనర్ కార్యాలయాన్ని �
తెలంగాణలోని అన్ని జిల్లాలకు, ఇతర రాష్ట్రాల గిరిజనులకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంటుంది. అందుకే సేవాలాల్ ఆలయం హైదరాబాద్లో నిర్మించాలని బంజారాలు డిమాండ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతం కంటే నగరానికి సమ