Azharuddin | ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండానే నిరుడు అక్టోబర్ 31న అప్పటికప్పుడు నేరుగా క్యాబినెట్ మంత్రి అయిపోయిన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ భవితవ్యం సందిగ్ధంలో పడినట్టు చర్చ జరుగుతున్న
Registrations Website Down | రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ మొరాయించింది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచింది. సోమవారం ఉదయం నుంచే ఈ పరిస్థితి నెలకొన్నది. ప్రధాన సర్వర్లోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో వ
Petrol Bunk | రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. ముఖ్యంగ
KTR | తాను మొదటినుంచి చెప్తున్నట్టు ఫార్ములా ఈ రేసు కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పునరుద్ఘాటించారు.
కూరగాయల స్వయం సమృద్ధిలో దేశంలోనే మాడల్ కూరగాయల హబ్గా ఎదిగేందుకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉన్నదని వ్యవసాయ సాంకేతిక పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ షేక్ మీరా అన్నారు. తెలంగాణ ఉద్యాన వర్సిటీ, ఉద్�
Dharani Portal | ‘గతంలో వందల కోట్లు ఖర్చుచేసి తెచ్చిన ధరణి పోర్టల్నే వినియోగిస్తున్నం.. మేం కొత్త పోర్టల్ తీసుకొనిరాలేదు..’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకుడిగా బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ సంచాలకుల పదవి మూడు నెలలుగా ఖాళీగా ఉండగా, దానిని
ప్రభుత్వ ఉద్యోగలందరూ రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు మహీంద్ర ఎలక్ట్రిక్స్, ఏథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటర్స్, ఓలాతోపాటు పలు కంపెనీలు ముందుకు వచ్చా�
సింగరేణి కార్మికుల అంగవైకల్యాన్ని నిర్ధారించడంలో మెడికల్ బోర్డు అనుసరించి న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. 121మందిని ఒకేవిధంగా సాధారణ అంగవైకల్యంగా పేరొనడాన్ని తప్పుపట్టింది.
జాతీయ స్థాయిలో పామ్బోర్డు ఏర్పాటుచేసి ఆయిల్పామ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్చేశారు. పామ్ చెట్ల నుంచి బెల్లం, ఇతర ఉప ఉత్పత్తులను తయారుచేసి వాటితో పిల్లలకు ఆ�
రాష్ట్ర బడ్జెట్లో గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యా యం చేసిందని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావాత్ రాంబల్నాయక్ మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ బుధవారం ‘చలో అసెంబ్లీ’ కార్�
ఒకవైపు రాష్ట్రంలో అ సెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు సీఎం రేవంత్రెడ్డి పలు పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్ర స్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి రాగానే గుంటూరులో జరిగే ఓ వివాహ కార్య�
సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ పథకం కింద ఎంపికైన 18 మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ నిధుల చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు.