అధికార పార్టీ పనితీరుకు అద్దంపట్టే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కంగుతున్నది. రెండేళ్ల తమ పాలనకు రెఫరెండం అన్నట్టు చెప్పుకొచ్చిన ఆ పార్టీకి, అడుగడుగునా ప్రతి బంధకాలే ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్ల
జనసేన పార్టీకి తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆదరణ దక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 332 వార్డులు, డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు పోటీకి దిగితే.. కేవలం ఒకే ఒక్క వార్డులో ఆ పార్టీ గెలుపొందగలిగింది
: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. ఒక్క భద్రాద్రి-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సీపీఐ మేయర్ పీఠాన్ని దక్కించుకునే స్థాయిలో వార్డులు
విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు పోలీస్ సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు �
సీఎం రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్రెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ పాగా వేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 8 స్థానాలు సమానంగా వచ�
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ల మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోన
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అధికార దుర్వినియోగం, అప్రజాస్వామిక చర్యలను అధిగమించి బీఆర్ఎస్ అభ్యర్థులు అఖండ విజయం సాధించారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ము
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నో వింతలు.. విశేషాలు చోటుచేసుకున్నాయి. భార్యాభర్తలు.. తల్లీకొడుకు, అత్తాకోడలు గెలుపొందడం, ఒక్క ఓటుతో విజయాన్ని ముద్దాడటం.. టాస్ ద్వారా గెలుపు తీరానికి చేరుకోవడం వంటి ఘటనలు చోటుచ�
తెలంగాణ నగర పాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ చతికిల పడింది. రాష్ట్రవ్యాప్తంగా నగర పాలికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి వరకు పూర్తి ఫలితాలను ప్రకటిం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు కనిపించింది. మొత్తం 10 మున్సిపాలిటీల్లో ఐదింటిలో కారు దూసుకుపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసు�
మున్సిపల్ ఎన్నికల్లో 700కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిందని, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు ఈ ఫలితాలు నిలువుటద్దమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పష్టంచేశారు.