ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2023 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో బీజేపీపాలిత రాష్ర్టాలు మ
ప్రజాస్వామ్య దేశమైన భారత్లో జిల్లాల పాత్ర ఎంతో కీలకమైనది. ప్రజల చింతలు తీర్చి, ప్రజల చెంతకు పాలనను చేర్చేవి జిల్లాలే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేది జిల్లా యంత్రాంగాల ద్వారానే. �
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. రిజర్వేషన్ల అంశం హైకోర్టు పరిధిలో ఉండగానే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవ్వడం, జీవో ద్వారా రిజర్వేషన్లు అసాధ్యం అ�
42 శాతం రిజర్వేషన్లు వస్తయి.. ఈ సారి ఎక్కువ మందికి ‘స్థానిక’ పదవులు దక్కుతాయని ఆశపడి జేబులు గుల్ల చేసుకున్న ఆశావహుల్లో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. బీసీ కోటాపై జీవో ఇచ్చి.. ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేస�
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధిలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటాపై విడుదల చేసిన జీవో 9 కొట్టుడుపోతదని తెల�
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన అంశంపై శుక్రవా
స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42% పెంచడంపై హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకోవడంలో విజయం సాధించిన పిటిషనర్లు శుక్రవారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు �
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్ శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి ఎదుట మరో ఇరువురు మావోయిస్టులత
OU Degree Exam Fee | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల (బీపీఈడీ, డీపీఈడీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపా�
Leopard | మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండల పరిధిలోని తలమల గ్రామ పరిసరాల్లో గత కొద్ది రోజుల నుంచి ఓ చిరుత పులి సంచరిస్తుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Etala Rajender | ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొంది రెండేండ్లు అవుతున్నప్పటికీ కూడా, వారు బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ దుస్థితికి సీఎం రేవంత్ రెడ్డినే కారణ