సీఎం రేవంత్రెడ్డి మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరలేపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కుతంత్రం పన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ అంటేనే వణికిపోతున్న ఆయన.. జగిత్యాలలో బీఆర్ఎస్ సభ జ
కేఆర్ఎంబీ తీరుపై ఏం చేయాలో చెప్పాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నీటి వాడకం, టెలిమెట్రీల ఏ ర్పాటు వంటివి పరస్పర చర్చలతో రాష్ర్టాలే పరిషరించుకోవాలని ఇటీవల ఇరురాష్ట్రాలకు బోర్డ�
ఎంతో మంది నిపుణులున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (టీజీ ఐఆర్డీ) సంస్థ గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేలా వినూత్న కార్యక్రమాల ను రూపొందించాలని మంత్రి సీతక సూచించారు. సంస్థ ద్వారా అ�
తాను ఎలాంటి తప్పు చేయలేదని, చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని సింగర్ మంగ్లీ తెలిపారు. రూ.10కోట్ల మైక్రో ఫైనాన్స్ వివాదంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని బుధవారం డీజీపీ ఆఫీసులో లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ�
సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) సిరిసిల్ల హైకోర్టులో దాఖలు చేసిన కేసు మళ్లీ వాయిదా పడింది. సిరిసిల్ల సెస్ 56 ఏండ్లుగా సేవలందిస్తున్నదని, 2025 డిసెంబర్లోనే తాము తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలికి లైసె�
రాష్ట్రంలో వడగాలులు, ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్లకు అత్యవసర సూచనలు చేసింది. హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని, తాజా పరిస్థితులకు అనుగుణంగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతుందని, దీంతో ఉన్న సీట్లకు 50 శాతం పెంచేలా కేంద్రం కొత్త విధానం ప్రతిపాదించిందని, 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ పరంగా చేయాలని పలు
లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుపై గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఇందులో చర్చ కోసం కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల�
Temparature | తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నమైతే చాలు భానుడు భగ్గుమంటున్నాడు. దాంతో వాతావరణ కేంద్రం హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారిచేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీచేయబడిన జిల్�
KTR | కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్ లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మరణించడం అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ బాధాకరమైన సంఘటనకు పూర్తి బాధ్యత విద�
KTR | నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. దక్షిణాదికి ప్రాతినిథ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారత�
Temples | రాష్ట్రంలోని దేవాలయాల్లో దేవుడి సొత్తు భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. దేవతల ఆభరణాల లెక్కలు, భద్రపరిచే విషయంలో కొందరు ఈవోలు, అర్చకులపై ఆరోపణలు వెల్లువెత్తడమే ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నది.