Konda Surekha | సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. నాగార్జునకు క్షమాపణలు చెబుతూ అర్ధరాత్రి సమయంలో ఆమె సోషల్మీడియాలో ఒక పోస్టు పెట్టారు. గతం�
Budwel Lands | రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలు గ్రామంలోని 4.19 ఎకరాల భూమి వేలానికి హైకోర్టు బ్రేక్ వేసింది. సర్వే నంబర్ 288/4లోని ఆ భూమిపై యాజమాన్య హకుల కోసం ఇద్దరు వ్యక్తులు చేసుకున్న దరఖాస్తులపై హె�
TG Weather | రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత బాగా పెరిగిపోవడంతో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరా
Banakacherla | నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పెట్టింది. పోలవరం నుంచే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని, తద్వారా బనకచర్ల
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. నియోజకవర్గానికి సంబంధం లేని, స్థానికులు కాని డిప్యూటీ సీఎం సహా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, కాంగ్�
Jubilee Hills By Election | ఎక్కడైనా పోలింగ్ కేంద్రంలో పోల్ చీటీలతోపాటు చీరలు పంచడం మీరు చూశారా? ఎన్నడైనా పార్టీ జెండా ఉన్న టీ-షర్టులు వేసుకుని పోలింగ్ కేంద్రం వద్ద చీటీలిస్తారని అనుకున్నారా?
బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్దామనుకున్న ఓ వ్యక్తి.. వీసా కోసం తనకున్న ఎకరం భూమి అమ్ముకున్నాడు. కొనుగోలుదారుడి బంధువు స్నేహితుడి అకౌంట్ నుంచి తన అకౌంట్లోకి డబ్బులు జమకావడంతో సంతోషించాడు. ఇక విదేశాని
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. ‘నమస్తే తెలంగాణ’ హెచ్చరించినట్టే జరిగింది. 20 వేల దొంగ ఓటర్లు, 20 వేల నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి గెలుపు కోసం బరితెగ�
జగిత్యాల నడిబొడ్డున కొద్ది రోజులుగా భూ వివాదం రాజుకున్నది. పట్టణంలోని 138 సర్వే నంబర్ భూమిలో 20 గుంటల స్థలం చర్చనీయాంశమవుతున్నది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాజకీయ ప్రజాప్రతినిధులు, వివిధ పార�
Jubilee Hills By Election | చెదురుమదురు ఘటనలు మినహా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంచనా వేసినట్టుగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ సుస్పష్టం అయింది.
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ని ర్వీర్యం చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య విమర్శించారు.
ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆర్అండ్బీ శాఖ ఈఎన్సీ జే మోహన్నాయక్ నియమితులయ్యా రు. భువనేశ్వర్లో జరిగిన ఐఆర్సీ కౌన్సిల్ సమావేశంలో ప్రకటించారు.