రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు (Assembly Session) మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఇటీవల మరణించిన శాసనసభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్�
నిజామాబాద్ జిల్లాలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు అంతులేని నష్టాన్ని మిగిల్చాయి. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, భీమ్గల్, బోధన్, సాలూర, నవీపేట తదితర మండలాలు భారీ వరదలతో అతలాకుతలమయ్యాయి.
తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శివశంకర్ను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఏపీకి పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా జే మోహన్నాయక్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రాష్ట్ర రహదారుల చీఫ్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న మోహన్నాయక్కు రాష్ట్ర �
వరద ముప్పు తగ్గుముఖం పట్టిన తర్వాత కామారెడ్డి పట్టణంలోని కొంత భాగం శిథిల ప్రాంతంగా కనిపించింది. ఎక్కడిక్కడ కొట్టుకుపోయిన వాహనాలు, వేర్లతో కొట్టుకు వచ్చిన భారీ వృక్షాలు, తెగిన రహదారులు, రాళ్లు తేలిన అంతర
జీతాలు తీసుకునేందుకైనా పనిచేస్తున్నారా అని జెన్కో సిబ్బందిని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. పాలేరులోని మినీ హైడల్ జల విద్యుత్తు కేంద్రానికి పూర్తి మరమ్మతులు చేసిన తర్వాత రెండు యూనిట్లలో ఒకటే విద్య�
తన బామ్మర్ది కండ్లలో ఆనందం చూడటానికి సీఎం రేవంత్రెడ్డి కోట్ల విలువైన కాంట్రాక్టులను, ప్రజాధనాన్ని అప్పనంగా అప్పగిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. కేవలం రూ.7 లక్షల ఆర్థిక లావాదే�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులతో సుదీర్ఘ మంతనాలు స�
‘ఇరవై ఏండ్లుగా ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నాం. 2005 నుంచి జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో డాటా ఎంట్రీ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. మా యవ్వనమంతా ప్రభుత్వానికే ధారపోశాం. ఇప్పుడు మాక
టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్(టీటీసీ) కోర్సు ఫలితాలు విడుదలయ్యాయి. ఆగస్టు 2025 లో నిర్వహించిన పరీక్షల ఫలితాల ను ప్రభుత్వ పరీక్షల విభా గం శుక్రవారం విడుదల చేసింది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణతో రాష్ట్రాలకు రాబడి తగ్గే ప్ర మాదం ఉన్నదని, తెలంగాణకు రూ.7 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు నష్టం జరగవచ్చని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆందోళన వ్యక్తం చేశ
రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వచ్చే ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కుర�
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 28 జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు శుక్రవారం ప్రా�
రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లిపోతున్నాయని, గ్రామాలకు గ్రామాలే మునిగిపోతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ�
ఉస్మానియా యూనివర్సిటీ ఈఐ హాస్టల్లో న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనంపై శుక్రవారం ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశార�