ఏకసభ్య బూసాని కమిషన్ కొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలను అసెంబ్లీ, మండలిలో సమర్పించలేదు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం విద్య, ఉద్యోగ, రాజకీయ (స్థానిక సంస్థలు) రంగాల్లో 42 శాత�
కనీస వేతనాల బోర్డు చైర్మన్, సభ్యులుగా స్వతంత్ర వ్యక్తులను కాకుండా ట్రేడ్ యూనియన్ల నేతలను నియమించారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. బోర్డు చైర్మన్గా �
ఇసుకను అక్రమంగా రవాణా చేసిన ట్రాక్టర్ యజమాని జరిమానా చెల్లించిన తర్వాత కూడా ఆ వాహనాన్ని ఎందుకు విడుదల చేయలేదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. సీజ్ చేసిన వాహనాన్ని విడుదల చేయాలని ఉత్తర్వులు జారీచే
RSP | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతా బహిరంగమే.. కాంగ్రెస్ పాలనలో దోపిడీ కూడా పారదర్శకమే అని రేవంత్
TG Weather | తెలంగాణలో ఈ నెల 29 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
డయేరియాతో ఇద్దరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమె గ్రామంలో చోటుచేసుకున్నది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మూడు రోజులుగా గ్రామస్థులు వాంతులు, విరేచనా�
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో పల్లెలు, పట్టణాల్లోని లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. జలాశయాల�
నిత్యం నోరుజారడం, నవ్వులపాలవడం అలవాటు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం మరోసారి నోరుజారారు. అవగాహన లేమిని బయటపెట్టుకున్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రధా�
అటానమస్ కాలేజీల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన అటానమస్ కాలేజీ అఫైర్స్ డైరెక్టరేట్ విషయంలో జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విభాగాన్ని ఏకంగా రద్దుచేసి, డైరెక్టరేట్ ఆఫ్ అకడమిక్ ఆడిట్ సెల్�
సీఎం రేవంత్రెడ్డి తన అజ్ఞానంతో జాతీయస్థాయిలో తెలంగాణ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి ఎంపీగా గెలిచారని, మహారాష్ట్ర నుంచి కాదని చెప్పారు.
వస్తదో, రాదోననుకున్న తెలంగాణ కోసం ఉద్యమించేందుకుగాను అమెరికాలోని మంచి ఉద్యోగానికి యువనేత కేటీఆర్ రాజీనామా చేశారు. అరువై ఏండ్ల కలను సాకారం చేయడంలో తనదైన పాత్ర పోషించారు. అంతేకాదు, రాష్ట్ర పురోగమనంలో మం�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కింద బుధవారం మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దీపూర్ గ్రామానికి చెందిన బీఆర�