‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దుచేస్తుంది. పాత పెన్షన్ (ఓల్డ్ పెన్షన్) విధానాన్ని తెస్తుంది’ ఇది ఆ పార్టీ మ్యానిఫెస్టో హామీ. కానీ అధికారంలోకి వచ్చాక �
న్యాయవాద విద్యా కోర్సులకు డిమాండ్ ఏటేటా అధికమవుతున్నది. ఈ సారి మొదటి విడత కౌన్సెలింగ్లోనే ఏకంగా 82% సీట్లు భర్తీ అయ్యాయి. లాసెట్ వెబ్ కౌన్సెలింగ్లో భాగంగా శుక్రవారం మొదటి విడత సీట్లను కేటాయించారు.
విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు పఠనోత్సవాన్ని (రీడింగ్ క్యా�
వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 05 వరకు ఢిల్లీ వేదికగా జరుగబోయే వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్కు తెలంగాణ నుంచి దీప్తి జివాంజీ, బానోతు అకీరా నందన్ ఎంపికయ్యారు.
IAS Shiva Shankar | ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. తక్షణమే శివశంకర్ను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. శివశంకర్ను ఏపీకి కేటాయించాలన్న హైకోర్టు ఆదేశాలన�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
MLA Jagadish Reddy | అసెంబ్లీ సమావేశంలో తమ సమస్యలను లేవనెత్తాలని ప్రజలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారు అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. తప్పకుండా ప్రజా సమస్యలను అసెంబ్లీలో లెవనేత్తి ప్రభుత్�
Nagarjuna Sagar | కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ వైపునకు కృష్ణమ్మ ఉరకలేస్తుంది. దీంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది.
TG Weather | తెలంగాణలో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల�
Manne Krishank | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ శోధ కన్స్ట్రక్షన్స్పై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
MLA Vivekananda | ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలు విప్పేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎలాంటి చర్చకైనా బీఆర్ఎస్ పార్టీ సిద�