ప్రపంచస్థాయి రియో కార్నివాల్ తరహాలో తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్ నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
‘తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి.. అప్పుడే కేంద్రప్రభుత్వం దిగొస్తుంది’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కుంభం మధుసూదన్రెడ్డి (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు నారాయణగూడలోని తన నివాసంలో చివరిశ్వా�
తెలంగాణ ముఖ్యమంత్రి మళ్లీ మాటతప్పారు.. మడమ తిప్పేశారు.. సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్షోల అనుమతి విషయంలో రేవంత్రెడ్డి తీరు వివాదాస్పదమవుతున్నది. అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి ప్రీమియర్ షోలు, బెనిఫిట
‘రాష్ట్రంలో ఎక్కడా కూడా యూ రియా కొరత లేదు. అవసరం మేరకు అందుబాటులో ఉంచాం. ఎవరైనా యూరియా కృత్రిమ కొరత సృష్టించి, రైతులను ఇబ్బంది పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి, ఉమ్�
త్వరలో ట్యాంక్బండ్పై తెలంగాణ కీర్తికి ప్రతీకగా దాశరథి కృష్ణమాచార్య విగ్రహం ప్రతిష్టించే కార్యాచరణను ప్రారంభిస్తామని సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం రవీంద్రభార�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాహసం చాలా ఎక్కువనటంలో, మాటల ఉధృతి ఎక్కువనటంలో, మనసులో ఏ మాట ఉన్నా నిస్సంకోచంగా బయటకు అంటారనటంలో ఎటువంటి సందేహం లేదు. తను ముఖ్యమంత్రి కాకముందు ఈ విషయాలు రాష్ట్ర ప్రజలకు గాని,
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేకమంది వివిధ శాఖల కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వారి వారి శాఖల్లో కొందరు తమదైన నైపుణ్యం ప్రదర్శించారు. కానీ, దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు, యువ�
తెలంగాణాన, కట్టప్ప బానిస బుద్ధుల పెద్దలు,
పరాయి కుట్ర శక్తులకు, సద్దులు మోస్తూ,
పబ్బం గడుపుకోవాలని, స్వామి భక్తి చాటుకోవాలని,
నిరంతరం తహతహ లాడితే, చెప్పిందానికల్లా,
గంగిరెద్దులై తలూపితే, తెలంగాణా ఆకలి రా�
తెలంగాణకు కష్టకాలం దాపురించింది. ప్రాణాలర్పించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయిందో, లేదో మళ్లీ వ్యతిరేక శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతున్నది. తెలంగాణ ప్రయోజనాలకు, బంగారు
రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడివుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్�
BC Reservations | స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ మొదలుకొని బీసీ డిక్లరేషన్ వరకు అడుగడుగునా బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలు వైఖరి అని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది.
Errabelli Dayakar Rao | సీఎం రేవంత్ రెడ్డి హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని విమర్శించారు.
Red Alert | ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 26 వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దప