Kadiyam Srihari | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యల గురించి వదిలేసి, మొక్కల గురించి మాట్లాడటంపై మల్కాపూర్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jeevan Reddy | కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్రెడ్డికి బుప్పగింపులు మొదలయ్యాయి. పార్టీ వీడకుండా ఉండేందుకు ఆయనతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ సంప్ర�
Harish Rao | మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. మా పోరాటం
Karimnagar II Town SI | కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 18వ తేదీన చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్.. ఇల్లంతకుంట మండలం సీతంపేటలోని అత�
KTR | రాష్ట్రంలోని ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గుదలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ప్రభుత్వం ఒక్క వారంలోనే
ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉన్నది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్, జీఎస్డీపీ వృద్ధిరేటులో టాప్.. ఇవి కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ సాధించిన రికార్డులు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్
Sandeep Kumar Jha | ‘కనికరించండి సార్.. మా పొట్టకొట్టొద్దు’ అంటూ శుక్రవారం జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కాళ్లు పట్టుకుని వేడుకున్నారు దళిత దంపతులు పాలమాకుల చిన్న మంజుల, కనకయ్య. ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా
Telangana Budget | ‘బడ్జెట్ అంటే కేవలం సంఖ్యలు, అక్షరాలు మాత్రమే కాదు.. మన జీవితం, మన భవిష్యత్తు. నేను ప్రతిపాదిస్తున్న ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశాదీపం’.. రూ.3,24,234 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సందర
‘ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోభానగర్లో 32.7 ఎకరాలను దాచి, దోచి పెట్టేందుకు కొందరు అధికార, ప్రజాప్రతినిధులు కుట్రలు పన్నారు. మొత్తం 62.7 ఎకరాల భూధాన్ భూములుంటే 32 ఎకరాలే భూదాన్ భూమి అంటూ దొంగలెక్కలు చెప్తున్�
ఆరూ గ్యారెంటీలు ఆవిరి జేసిన్రూ
అడ్డగోలు హామీలు గంగల కలిపిన్రూ
గాలి గాలి మాటలతో గత్తర లేపిన్రూ
రోతపుట్టే మాటలతో రోజులు గడిపిన్రూ
మోఖా జూస్తిరిదోఖా జేస్తిరి
కన్ను మూసి తెర్సే వరకు మొత్తం దోస్తిరీ
మాయజ�
జగిత్యాల జిల్లాకేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. రెండు కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులే శ్మశాన వాటికలో వదిలేయడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. స్థానికులు అతడిన�