Manne Krishank | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ శోధ కన్స్ట్రక్షన్స్పై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
MLA Vivekananda | ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలు విప్పేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎలాంటి చర్చకైనా బీఆర్ఎస్ పార్టీ సిద�
వైన్షాపుల్లో గౌడ్లకు 15శాతం కేటాయించాలని నిర్ణయించడం అన్యాయమని, వెంటనే ఇందుకు సంబంధించిన జీవో-93ను రద్దుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా విస్తరించడమే కాకుండా, కృష్ణా జలాలను ఏటా భారీగా బేసిన్ అవతలికి మళ్లిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆరోపించింది.
అంగన్వాడీలను కాంట్రాక్ట్ పేరుతో ఏండ్లపాటు సేవలు చేయించుకుని సర్వీస్ క్రమబద్ధీకరించకుండా ఇప్పుడు కొత్తగా చేపట్టే నియామకాల్లో పాల్గొనాలని చెప్పడం సరికాదని హైకోర్టు హైకోర్టు అభిప్రాయపడింది.
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు.
భీకర వర్షాలతో రాష్ట్రం వణికిపోతున్నది. బుధ, గురువారాల్లో కురిసిన అతిభారీ వానలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది.
వ్యాపారి చిరునామా మార్చుకుని ఐటీ రిటర్నులు దాఖలు చేస్తే, పాత అడ్రస్ ప్రకారం పన్ను చెల్లించడం లేదని ఎలా చెప్తారంటూ జీఎస్టీ వర్గాలను రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది.
రాష్ట్రంలో వరదల బీభత్సం వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ర్టాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో తీసుకున్న సహాయక చర్యల గ�
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నది. సరఫరా నిలిచిపోయి పలు గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న వ్యవస్థను పునరుద్ధరి�
మిన్ను విరిగి మీద పడ్డట్టుగా కురిసిన జోరువానతో.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కుండపోత కుమ్మరిచ్చినట్టు గురిసిన వాన తో ఊరూ ఏరూ ఏకమయ్యాయి. చెరువు లు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోత