రాష్ట్రంలో సమగ్రశిక్ష ప్రాజెక్ట్లో వింత పరిస్థితి నెలకొంది. కొత్త మండలాలు ఏర్పడినా ఆయాచోట్ల సరిపడా పోస్టులను భర్తీ చేయలేదు. ఉన్న సిబ్బందే ఇంకా పాత మండలాల వారిగానే విధులు నిర్వర్తిస్తున్నారు.
సిగాచి పరిశ్రమ దుర్ఘటన జరిగి వంద రోజులైనా బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందలేదని, ఇంకెప్పుడిస్తరు? అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రామయ్య, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రేవంత్రెడ్డి సర్క�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి నాయకులు, కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తిరుమల హిల్స్లోని తన నివాసంలో రాజాపూర్ మండలంలోని బీఆర్ఎస
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి అరెస్టు విషయంలో హైడ్రామా నెలకొన్నది. నర్సంపేటకు చెందిన కొంగ మురళి-నాగలక్ష్మి దంపతుల ఇంటికి గత నెల 18న నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఓబీస�
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకిందని సామెత. ఉన్న నగరాన్ని సరిగా నిర్వహించడం చేతకాని కాంగ్రెస్ సర్కార్ ‘ఫ్యూచర్ సిటీ’ అని తెగ ఊరిస్తున్నది. కాంగ్రెస్ ఊరిస్తే, ఉబ్బేస్తే ప్రజలు అధాటున అధికారం కట్ట
పెద్దపల్లి డీఈవో మాధవి అవినీతికి పాల్పడుతూ, అధికార దుర్వినియోగం చేస్తున్నదని ఇటీవల విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన పిర్యాదు నేపథ్యంలో వరంగల్ ఆర్జెడీ సత్యనారాయణ రెడ్డి విచారణ చేపట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇప్పుడే గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏకంగా రానున్న ఎన్నికల్లో స్వంతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తికి సంబంధించిన బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంస�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సోమగూడెం, కాసిపేట మధ్య ఉన్న కాస్త రోడ్డును నాశనం చేశారని వాహనదారులు మండి పడుతున్నారు. ఈ మేరకు పలువురు ఆటో, ఇతర వాహనదారులు రోడ్డు పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో �
రాష్ర్టంలో 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్న 200 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు రాష్ర్ట ప్రభుత్వం రూ.180 కోట్ల ఫీజు బకాయి ఉందని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్క
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.