పాలమూరు ఎత్తిపోతల పథకం, గోదావరి, కృష్ణా బేసిన్ల నీళ్ల వాటాపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీ
Sarpanch | కాంగ్రెస్ పార్టీకి తాజా సర్పంచ్లు షాక్ ఇస్తున్నరు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రత్యేకించి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో విసుగుచెందుతున్న సర్పంచ్ల�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నవాబుపేట మండలం వెంకటేశ్వర తండాకు చెందిన సుమారు 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆ�
Srisailam | కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణకు నీరు దక్కకుండా ఉమ్మడి పాలకుల నుంచే కుట్రలు మొదలయ్యాయి. ఏపీకి నీటిని తరలించే ప్రాజెక్టులన్నింటికీ 215 టీఎంసీల నీరు నిల్వ ఉండే శ్రీశైలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సోర�
Sankranti Holidays | రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సెలవులపై గందరగోళం నెలకొన్నది. ఇప్పటివరకు ఉన్న సెలవుల ప్రకారం పండుగ తెల్లారే బడులు పునఃప్రారంభం కావాల్సి ఉంది. దీంతో సెలవులు ముగిసిన వెంటనే బడులు రీ ఓపెన్ సాధ్యమేనా..? �
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు రెండో దఫా కస్టోడియల్ విచారణ ముగిసింది. ఈ నెల 25తో ఆయన విచారణ ముగిసిన వెంటనే.. విడుదల చేయాలని సుప్రీంకోర్�
రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించేందుకు నాబార్డ్ సహకారంతో అమలు చేస్తున్న మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కొంతకాలంగా గాడితప్పింది. ప్రభుత్వం, అధికారులు ఈ పథకానికి సంబంధించి ప్రణాళికలు రూపొందిం�
క్రిస్మస్, సంక్రాంతి వరుస పండుగల నేపథ్యంలో ముఖ్య పట్టణాల నుంచి సొంతూర్లకు బయల్దేరే ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. కొందరు ముందుగానే రిజర్వేషన్లు చేసుకున్నా, జనరల్ బోగీల్లో ప్రయాణించే వా�
Cesarean | బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సిజేరియన్ కాన్పులు గణనీయంగా తగ్గితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ పెరుగుతున్నాయి. కేసీఆర్ హయాంలో సిజేరియన్లు 50 శాతమే ఉండగా, ఇప్పుడు అవి 80 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్�
జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో 30 ఏండ్ల నుంచి పనిచేస్తున్న స్వీపర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వీసు క్రమబద్ధీకరించాలని కోరుతూ వారు సమర్పించ�
రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శనివారం సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ సమావేశం అవుతారు.
రసాయనరంగులకు దూరంగా కేవలం ఆకులు, పూలు, వేర్ల నుంచి సేకరించిన సహజరంగులతో రూపుదిద్దుకున్న సింగిడి తెలంగాణ చేనేత వైభవానికి ప్రతీక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సంప్రదాయం, �
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మహబూబాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన సర�
రాష్ట్ర ప్రభుత్వం అక్రెడిటేషన్ల జారీ కోసం కొత్తగా జారీ చే సిన జీవో 252తో జర్నలిస్టులకు తీరని అ న్యాయం జరుగుతుందని రాష్ట్ర బీసీ క మిషన్ మాజీ సభ్యుడు, న్యాయవా ది ఉపేంద్ర ఆందోళన వ్యక్తంచేశారు.