కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల యాజమాన్యాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గేట్ల వద్దే నిలిపివేశాయి. లోపలికి అనుమతి నిరాకరించాయి. దీంతో ఎస్టీ, ఎస
ఈ విద్యా సంవత్సరం నుంచి ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరి అని పేరొంటూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులకు ఈ ఏడాది 9, 10వ తరగతులకు మినహాయింపు ఇచ్చినందున ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు అవసరంలేదని హైకోర్టు స్పష�
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ జన్మించిన ఇంటిని చారిత్రక భవనంగా ప్రకటించాలన్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ బేగంబజార్లోని ఆ ఇంటిలో జాకీర్ హుస్సేన్ 8 ఏండ్లపాటు నివస�
అద్దె చెల్లించడం లేదని బిల్డింగ్ ఓనర్ ఆగ్రహంతో సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల గేటుకు తాళం వేసిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. దసరా సెలవులు ముగిసిన అనంతరం గురుకు�
సింగరేణి కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి చెమటోడ్చి పనిచేస్తున్నా జాలి, దయ లేకుండా ప్రవరిస్తున్నాయి. ఫలితంగా కార్మికులకు కేంద్రం విధిస
రెండేండ్లలోపు చిన్నారులకు దగ్గు సిరప్ను డాక్టర్లు సూచించవద్దని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. తల్లిదండ్రులు సైతం వైద్యుల సలహా తీసుకోకుండా దగ్గు మందును వాడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు డైరెక్టర�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. పేదింటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రతిభా కళాశాలలు చిరునామాగా నిలుస్తున్నాయి. అందుకు సంగారెడ్డి జిల�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా తెలియజేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు
Attack on CJI | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దాడిని జైభీమ్రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది యెర్రా కామేశ్ తీవ్రంగా ఖండించారు.
నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నిజామాబాద్ నగరంలో దాడులు నిర్వహించింది. ఒడిస్సా రాష్ట్రంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్�
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. బిహార్ అసెంబ్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
KTR | వరంగల్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేశ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.1.5లక్షలను అందజేశారు.
Harish Rao | కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలన
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు సోమవారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. దసరా సెలవులు ముగియడంతో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి.