రాబోయే పదేండ్లూ నేనే ముఖ్యమంత్రిని అంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించుకోవడాన్ని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. అలా ప్రకటించుకోవడం కాంగ్�
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచే కుట్రలు, కుతంత్రాలు పుడుతున్నాయని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ విమర్శించారు. అక్కడి నుంచే అబద్ధాలజ్యోతికి గాలి కథల లీకులు
తెలంగాణ, ఏపీ మధ్య జలవివాదాల పరిష్కారానికి 12 మంది అధికారులతో కమిటీ వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇటీవల ఇరు రాష్ట్రాల సీఎ
హైడ్రా.. ఇప్పుడీ పేరు వింటేనే పేదలు గజగజ వణికిపోతున్నారు. చెరువుల రక్షణ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా లక్ష్యాన్ని మరిచి పేదలపైకి బుల్డోజర్లు తోలుతున్నది. ఆక్రమణ పేరుతో గుడిసెలను చిదిమేసి వారిని
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాధేయపడ్డారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్ర
తెలంగాణ సమాచార పౌర సంబంధాలశాఖ సమాచార భవన్లో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో బోనాల స�
జలవనరుల అంశాలకు సంబంధించి మహారాష్ట్ర సీఎం సలహాదారుగా కేంద్ర జలవనరుల శాఖ మా జీ సలహాదారు వెదిరె శ్రీరామ్ నియమితులయ్యా రు. ఈ మేరకు మహారాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జా రీచేసింది.
రాబోయే రోజుల్లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి తీసుకుని బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో �
దశాబ్దాల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటును అధికారులు అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయను�
ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న కొత్త ఆటోల కొనుగోలులో భారీ కుంభకోణానికి కుట్ర జరుగుతున్నదని ఆరో పణలు వెల్లువెత్తుతుతున్నాయి. సుమారు రూ.1,400 కోట్ల స్కామ్కు కుట్ర జరిగినట్టు బీఎంఎస్, బీపీటీఎంఎం ప్రధాన కార్�
గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు. 35 శాతం మంది ఓటర్లు ఆ పార్టీకి మద్దతు పలికారు. వీళ్లేదో కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశపడ్డా
నగరం మరో ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి సిద్ధమైంది. 13 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగనున్న మహిళల కబడ్డీ ప్రపంచకప్నకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. వాస్తవానికి ఈ మెగా ఈవెంట్ను
దేశ రాజధాని అయిన ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంపై వెల్లువెత్తిన విమర్శలపై రేవంత్ రెడ్డి వివరణ ఇస్తూ.... ‘బనకచర్ల ప్రాజెక్�