కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విత్తన బిల్లు ముసాయిదా రాష్ర్టాల హక్కులను హరించేలా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ
నాడు ఓట్ల కోసం అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మోసపూరిత విధానాలతో అన్ని వర్గాలను వంచిస్తున్నదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్ల�
గోదావరి-కావేరి (జీసీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ చేసిన నీటి డిమాండ్లను రెండో దశలో నెరవేరుస్తామని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మొదటి దశకు ఒప్పుకోవాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్�
అణగారిన వర్గాల బతుకుల్లో చైతన్యం నింపిన జ్యోతిబాఫూలే జీవితం చిరస్మరణీయమని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. చదువుతో బడుగుల బతుకుల్లో వెలుగులు నిండుతాయని భావించి ఆ దిశగా ఆయన ఎంతగ�
తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన కోసం వేసిన ప్యానల్లో తెలంగాణ మేధావులకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని, 30 మంది సభ్యుల్లో కేవలం మోహన్గురుస్వామి ఒక్కరికే అవకాశం దక్కిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయిన�
తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో రెండో రోజయిన శుక్రవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 92 సర్పంచ్ స్థానాలకు గానూ ఈ రోజు 197 నామినేషన్లు వచ్చాయి. మొదటి రోజు 92 కలుపుకొని రెండు రోజుల్లో 289 నామినేషన్లు దాఖలయ
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం భారత చరిత్రలో ఒక విశిష్టమైన ఘట్టం. ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేయడంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) పోషించిన పాత్ర తిరుగులేనిది.
ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహా నాయకుడు కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన రోజే దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ‘2009 నవంబర్ 29’న ప్రారంభించిన ఈ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్ప�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం రెండో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. తొలి విడత జిల్లాలోని ఆరు మండలాల్లో 46 నామినేష�
Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది.
ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రా (కే) గ్రామంలో ఒక్కరోజు ముందుగానే దీక్షా దివస్ వేడుకలు జరుపుకున్నారు. ఎడ్లబండిపై కేసీఆర్ ఫొటో పెట్టి, డప్పులు వాయిస్తూ ఊరంతా తిరిగారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిష
Accident | పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ డ్రైవర్గా పనుల కోసం ఎఫ్సీఐకి ఉదయం బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడిక�