KTR | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లాగా కాకుండా కిట్టీ పార్టీ ఆంటీ లాగా వ్యవహరిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు బయటపెట్టే దమ్ము లేక.. చీకట్లో చ
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గుంపు మేస్త్రీ నోట్లో నుంచి కంపు తప్ప ఏమీ రాదు అని రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ విమర్శించారు.
మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ఓ కార్యక్రమంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు తాపీగా నీడలో కూర్చుంటే.. విద్యార్థులను మాత్రం ఎండలో చాలాసేపు అలాగే నిల్చోబెట్టారు. దీంతో విద్యార్థులు �
మీడియా చిట్చాట్ పేరిట సీఎం రేవంత్రెడ్డి వెళ్లగక్కిన చెత్తతో మర్యాద అనే పదానికి ఉన్న అన్ని హద్దులను చెరిపేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో తనను ఉద్దే�
నీళ్ల పంపకాల్లో అంతర్రాష్ట్ర ఒప్పందాలపై ఎవరు సంతకం పెడతారో అవగాహనలేకనే పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. నీళ్ల పంపకా�
ఫోన్ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ఈ నెల 24న సిట్ విచారణకు హాజరుకానున్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపిస్తూ.. గతంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యవసాయ శాఖ బుధవారం వెల్లడించిన వానకాలం పంటల సాగు లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకవైపు వర్షాలు కురవక, సాగు ముందుకు కదలక రైతులు ఆందోళన చెందుతుంటే, ఇంకోవైపు వ్యవసాయ శాఖ మాత్రం రాష్ట్రంలో నిరుటితో సమానంగా
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉద్యానశాఖలో విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది. ఔట్సోర్సింగ్ పద్ధతిలో 175మందిని ఉద్యాన విస్తరణాధికారులుగా తిరిగి నియమిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్�
: బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ దుర్గం శిశధర్గౌడ్ అలియాస్ నల్లబాలును రామగుండం సీసీపీఎస్ పోలీసులు గురువారం పెద్దపల్లి మెజిస్ట్రేట్ ఎదుట మరో కేసులో రిమాండ్ చేశారు. విచారణ జరిపిన జూనియర్ సివిల
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అప్రజాస్వామిక చర్యలు వెంటనే మానుకోవాలని గొల్లకురుమ హకుల పోరాట సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్యాదవ్ గురువార
గోదావరిలో మిగులు జలాలు లేవని నిపుణులు చెప్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి? వాటిని ఏపీ తీసుకెళ్లే అవకాశం ఉన్నదా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉన