రాష్ట్రంలో కూరగాయల కొరతను తీర్చేందుకు సాగు విస్తీర్ణం పెంచాలని, అందుకు రైతులే మార్గ దర్శకులుగా ముందుండాలని తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్ కోరారు. కూరగాయల సాగు విస్తీర్ణం పెంపును ఒక ఉద
పదేండ్ల్ల బీఆర్ఎస్ పాలనలో ఉసేన్ బోల్ట్లా ఉరికిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నేడు కాంగ్రెస్ చేతిలో ఉసూరుమంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు
ఇండోర్లో జరిగిన 87వ యూటీటీ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ పురుషుల టీమ్ 0-3 తేడాతో టైటిల్ విజేత పీఎస్పీబీ చేతిలో ఓ
Harish Rao | సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు పెట్టుకుని ఈ జిల్లాకు ఎలా అడుగుపెడతావని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. సిద్దిపేటపై ఎందుకింత కక్ష అని నిలదీశారు. ఈ మేరకు స�
KTR | పాలకులు ప్రజలకు ఇచ్చిన మాటను నెలబెట్టుకోవాలని కేటీఆర్ తెలిపారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి విలువ ఉండాలని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ప్రాధాన్యత ఉంటుందని వ్యాఖ�
Aasha Workers | నాగర్ కర్నూల్: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నాగర్కర్నూల్ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బలవంతంగా పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని పోలీస్ స్ట
రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం అందజేశారు.
Karimnagar | కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.10 లక్షల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
Pilot Rohit Reddy | పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై వారం రోజుల్లోగా స్పష్టంగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు
Gadwal Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఒక విద్యార్థి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయప�
Assembly Session | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే శాసనసభ, శాసన మండలిలో క్వశ్చన్ అవర్ను రద్దు చేశారు.