కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణపై విద్వేషపు తూటాలను పేలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదేమోనని అంతా విభ్రమలో ఉన్నప్పుడు.. అందరినీ తట్టిలేపి.. అందరి గొంతును తనగొంతుగా చేసుకొని.. అందరి చే
మిర్యాలగూడ పట్టణంలో బుధవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి తన హోదాను విస్మరించి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నార�
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియ ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 53 శాతం ఓటర�
పోలీసింగ్ అనేది ఒకప్పుడు కేవలం భౌతిక ప్రపంచానికే పరిమితమై ఉండేదని, ఇప్పుడు వర్చువల్(డిజిటల్) ప్రపంచంలోకి మారిపోయిందని.. ఆన్లైన్ క్రైమ్, మోసాలు పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వ ప్రధాన క�
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ల నియామకం కోసం ప్రతిపాదనలు పంపడంలో అనేక రాష్ట్రాలు చేస్తున్న తీవ్ర జాప్యం పట్ల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తాతాలిక డీజీపీలను ఇంకా ఎంతకాలం నియమిస్తారని ఆ�
తెలంగాణ వేదికగా 74వ బీఎన్ మల్లిక్ స్మారక ఆలిండియా పోలీస్ ఫుట్బాల్ చాంపియన్షిప్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరుగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి గురువారం పేర్కొన్నారు.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో కొందరు పోలీసు సిబ్బందికి ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నారు. సీపీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరిని బదిలీ చేసినప్పటికీ ఇటీవల కమిషనరేట్ల పునర్విభజ
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోటి నుంచి వచ్చేది మురికిభాషే తప్ప పథకాలు, పాలసీలు రావు.. హార్వర్డ్లో 5 రోజులు కాదు.. 500 రోజులు కో ర్సులు చేసినా ఆయన నీచపు బుద్ధి మా రలేదు..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్�
హార్వర్డ్ వెళ్లొచ్చినా సీఎం రేవంత్ అసలు బుద్ధి మారలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్పై పదేపదే అనుచిత వ్యాఖ్యలు చే యడం దుర్మార్గమని బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రవేశాల గడువును ఈ నెల 15 వరకు పొడగించినట్టు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ రాజు బోళ్ల తెలిపారు. 2026 విద్యాసంవత్సరంలో జనవరి సెషన్ అడ్మిషన్ల
గ్రూప్-1పై తుది తీర్పు గురువారం రానున్నది. హైకోర్డు డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించనున్నది. వాస్తవానికి జనవరి 22నే తుది తీర్పు వెల్లడికావాల్సి ఉండగా, ఈ నెల ఐదుకు వాయిదావేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఉచిత ఉపకరణాల కోసం ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మత్తినేని వీరయ్య బుధవారం ఒక ప్రకటన తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడిన 16 మంది ఎక్స్టర్నల్ లెక్చరర్స్, ల్యాబ్ అసిస్టెంట్ సిబ్బందిపై ఇంటర్మీడియట్ బోర్డు క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల