Harish Rao | ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఆదివారాలతోపాటు కనీసం 31వ తేదీ వరకు అయినా నిర్వహించాలని తాము డిమాండ్ చేశామని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు చెప్పారు. 30 వరకు మా�
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎమ్మెల్యేల భయం పట్టుకున్నదా? ఎమ్మెల్యేలపై తన వారిపై తన పట్టుతప్పుతున్నదనే ఆందోళనలో ఉన్నా రా? ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా.
Rains | మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న వాయుగుండం ప్రభావంతో వచ్చే ఆరు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Assembly Session | అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అంతా దగా, అబద్ధం, మోసం అంటూ బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నదని మండిపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స
Shiv Pratap Shukla | స్వయంపాలన, స్వాభిమానం, సమన్యాయం కోసం జరిగిన చారిత్రక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా శ్లాఘించారు. త్యాగాలతోనే రాష్ట్ర అవతరణ జరిగిందని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్�
Assembly Session | రాష్ట్ర శాసనసభలో జరుగుతున్న కొన్ని పరిణామాలు విస్తుగొల్పుతున్నాయి. సభకు కొన్ని సంప్రదాయాలుంటాయి. కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
Rythu Bharosa |ఈ నెల 22న రైతులందరికీ ఎకరం భూమికి రైతుభరోసా విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గతంలో రైతుబంధు, రైతుభరోసా పథకాల కింద సాయం అందించే తేదీకి 15 రోజుల ముందే కొత్త రైతుల రిజిస్ట్రేషన్
Double Bedroom House | ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని అధికారులకు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశా�
Indiramma Illu | ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో పూరి గుడిసెలు ఉన్నవారు లేదా టెంట్ తరహా తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటుచేసుకున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా రాష్ట్ర స
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం అంతా ఓ డ్రామా అనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో గొప్పగా 99 రోజుల కార్యక్రమం ప్రకటించినప్పటికీ ఇప్పట�
అసెంబ్లీ ఎన్నికల ముందు మైనారిటీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీని తుంగలో తొక్కి కాంగ్రెస్ ధోకా చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మైనారిటీలను కాంగ్రెస్ �