ఇటీవల పబ్బులు, క్లబ్బులకు రానని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీలో లీ మెరీడియన్ అనే ఫైవ్స్టార్ హో టల్లో మీడియా సమావేశం నిర్వహించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
‘రాష్ర్టానికి సంబంధించిన జలహక్కులపై కేంద్ర జల్శక్తి శాఖను నిలదీస్తాం. నిధులివ్వాలని కోరుతాం. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చిస్తే సమావేశాన్ని బాయ్కాట్ చేస్తాం. ఎజెండాలో నుంచే తొలగించాలి. అప్పుడే సమావేశ�
బనకచర్ల ప్రాజెక్టుపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఢిల్లీలో జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు త
పదోతరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రం ఎలా? ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నలెన్ని? ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలెన్ని? అన్న అం శంపై స్పష్టత కొరవడింది. దేంట్లో ఎన్ని ప్రశ్నలిస్తారు.. వేటికి ఎన్ని మార్కులుంటాయన్నది ఇంకా సస�
చేపపిల్లలు పంపిణీ చేసినవారికి నగదు చెల్లింపులు చేయాలని గత డిసెంబర్లో జారీచేసిన ఉత్తర్వులను అమలు చేసే తీరిక ఐఏఎస్ అధికారులకు లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులపై ఎందుకు స్పందించరని ని
ఎప్సెట్ మాక్ సీట్ల కేటాయింపు తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు సగానికిపైగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు మార్చుకున్నారు. ఎప్సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు 95,256 మంది హాజరయ్యారు.
గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవో భూముల్లో ప్రైవేటు వ్యక్తుల దమనకాండ వెనుక రోజుకో విషయం వెలుగులోకి వస్తున్నది. అక్కడ ఏకంగా రెండు కంటెయినర్లు వేయడంతో పాటు బౌన్సర్ల పహారాలో జేసీబీలతో పనులు కూడా చేస్�
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు మంత్రుల�
Harish Rao | మండల కేంద్రంలోని 109 సర్వే నంబర్ అసైన్డ్ భూములను కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు భూబాధితులకు హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ రాజ్యసభ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలతో తెలంగాణ సమాజం స