Bhatti Vikramarka | తెలంగాణను సగర్వంగా నిలబెడుతాం, అద్భుతాలు సృష్టిస్తాం, అంతిమంగా మార్పు తెస్తాం అని గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఐదేండ్లలో సగం పాలన కూడా పూర్తికాకముందే రాష్ట్
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కోసం కనీస సమాచారం లేకుండా తమ డబ్బులెలా కట్ చేస్తారని పలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. జీవో ఇవ్వకుండా.. మెమో జారీచేయకుండా.. డ్రాయింగ్ అండ్ డిస్బర్స�
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భూములకే కాదు ప్రాజెక్టుల ముంపు భూములకూ రక్షణ లేకుండా పోతున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల దాహార్తిని తీర్చే సింగూరు ప్రాజెక్టు ముంపు భూములపై కాంగ్రెస్ నేత, ఓ బడామ�
Congress Failures | రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరమైన వైఫల్యం.. అప్పులు చేయడంలో తిరుగులేని రికార్డు.. ప్రజల తలసరి ఆదాయాన్ని మింగేసే అసమర్థ విధానాలు.. మిగులు రాష్ర్టాన్ని లోటు బడ్జెట్లోకి తోసేసిన చేతగానితనం.. తరిగిపో
30 నెలల పాలనలోనే రేవంత్ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ ఏకంగా రూ.4.14 లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేయడంలో మరిన్ని రికార�
తెలంగాణ దేవాలయాల్లో వాయిద్య కళాకారుల భర్తీలో తెలంగాణకు చెందిన వారికి కాకుండా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వడమేంది? అని తెలంగాణ సన్నాయి కుల వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వ�
ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై సీఐడీ పోలీసులు ఉకుపాదం మోపారు. ‘డఫాబెట్' పేరుతో దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న భారీ నెట్వర్ను ఛేదించి, 11 మంది నిందితులను అరెస్టు చేశారు.
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్పై పలు కఠినమైన నేరాలు మోపాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వ యత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. నాంపల్లిలోని సింగరేణి భవన్ ఎస్ అండ్ పీసీ విభ�
తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత శేరి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాటి ఉద్యమ జ్ఞ�
పుష్కరకాలంగా సంబురంగా ఉన్న తెలంగాణపై మళ్లీ అజమాయిషీ చేసేలా పరిస్థితులు మారుతున్నయా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని శక్తులు మళ్లీ ఈ నేలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాయా? ఆత్మగౌరవంతో రె�
“నీళ్లు, నిధులు, నియామకాలే మా లక్ష్యం. ‘జై తెలంగాణ’ నినాదమే మా గుండె చప్పుడు’ ఇవే మా బతుకు. వీటిల్లో మా వాటా మాకు దక్కేదాకా.. ఎత్తిన గులాబీ జెండా దించం. ‘జైజై తెలంగాణ’.. జైజై కేసీఆర్..’ అనే మా గుండెచప్పుడుకు వ�
తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మంగళవారం రోజు..తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నా.. కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించకపోవడంతో బోసిపోయి �
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరోసారి తమ అపూర్వ ప్రతిభను చాటుకున్నాయి. ఆలిండియా ఓపెన్ క్యాటరిలో తెలంగాణ బెస్ట్ ర్యాంకు శ్రీచైతన్య హైదరాబాద్ విద్యార్థి మోహిత్ శేఖర్ శుక్�
ప్రజాభవన్ ముట్టడికి బయలుదేరిన ఆదివాసీలను పోలీసులు దిగ్బంధించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 72 ప్రభుత్వ స్థలంలో 400 కుటుంబాలు 20 ఏండ్లుగా నివాసం ఉంట