Telangana | రాష్ట్రంలో ఇటీవల గన్కల్చర్ విపరీతంగా పెరిగిందనడానికి వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్, మెదక్లో జరిగిన కా ల్పుల ఘటనల నేపథ్యంలో ఎప్పుడెటువైపు గన్ పేలుతుందో.. ఏ ప్రాం
Panchayat Elections | ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది డాటాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీచేసింది. జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలాలు, పంచాయతీలతోపాటు వార్డుల సంఖ్య �
Banakacherla | బనకచర్ల అంశంపై కూర్చొని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ ఖరారు చేయించారు. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సమక్షంలో జరిగే
BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ పెంపునకు రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మకు న్యాయశాఖ పంపింది. రిజర్వేషన్లు పెంచేలా పంచాయతీరాజ్ చట్ట�
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరి జం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(నిథిమ్) నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ వీ వెంకటరమణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
సీఎం రేవంత్రెడ్డి మంగళవారం 48వ సారి ఢిల్లీకి వెళ్లారు. బనకచర్లపై కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ, తెలంగాణ సీఎంలతో భేటీ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు భేటీని �
జనగామ జిల్లాలో సాగునీటి కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. జనగామ మండలం వడ్లకొండలో జనగామ-హుస్నాబాద్ ప్రధాన రహదారిపై నీళ్లు లేక ఎండిపోయిన వరి నారు కట్టలతో మంగళవారం బైఠాయించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల్శక్తి శాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం ఎజెండా నుంచి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఏపీ చేపట్టిన �
2025, జూలై 16న ఢిల్లీలో బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటైన సందర్భంగా తెలంగాణ వికాస సమితి ఈ లేఖను విడుదల చేస్తున్నది. రేపటి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ డిమాండ్లను చర్చకు పెట్టాలని కోరుతున్�
బీజేపీ, టీడీపీ, టీ కాంగ్రెస్ పార్టీలది ఒకే సమైక్య రాగం. తెరముందు వేరుగా కనిపిస్తున్నా తెర వెనుక కడుతున్నది ఒకటే వేషం. బీఆర్ఎస్పై విషం చిమ్మడమే వాటి ఉమ్మడి లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక వివక్షలు,
TG Weather | తెలంగాణలో ఈ నెల 18 వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ �
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.