Sircilla Powerloom Workers | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తరువాత నేతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. చేనేత కార్మికులకు ఇస్తున్న ఒక్కో ఆర్డర్ను రద్దు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో షాక్ ఇచ్చింద
Kerala Elections | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నాచితక కాంట్రాక్టర్లను గోసపెట్టి, రిటైర్డ్ ఉద్యోగుల పొట్టలుగొట్టి, రైతు భరోసాను ఎగ్గొట్టి కేరళకు మూటలు మోస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగ�
Vikarabad | కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న చెలగాటం... అమాయక రైతులకు భూ సంకటంగా మారింది. ఇందిరమ్మ రాజ్యంలో దశాబ్దాల కిందట నిరుపేద రైతులకు ఇచ్చిన భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ రెండున్నరేండ�
Private School Fee | ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు అత్యంత తక్కువగా ఉన్నట్టు సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. తల్లిదండ్రుల రక్తమాంసాలు పిండుతూ ఒక్కో విద్యార్థి నుంచి ఏటా లక్షలాద�
Revanth Reddy |తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, అద్భుతంగా పాలన అందిస్తున్నామని కేరళలో ఊదరగొట్టిన సీఎం రేవంత్రెడ్డికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కౌంటర్ ఇచ్చారు.
Ramalayam | ఇన్నాళ్లూ సర్కార్, ఆలయ భూముల ఆక్రమణ, అధికారుల చేతులు తడిపి రికార్డులు తారుమారు చేయడం వంటివి చూశాం! కానీ, ఇప్పుడు ఏకంగా ఓ దేవాలయాన్నే కాంగ్రెస్ నాయకుడికి రాసిచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది. అది కూడా
కోకాపేటలోని నియోపొలిస్ ప్రాంతంలో భాగ్యలక్ష్మి మైనింగ్ అండ్ మినరల్స్ కంపెనీని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు వెళ్లింది. జీవో-261 ప్రకారం ఉస్మాన్సాగర్�
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణ చరిత్రను వక్రీకరించి, వాస్తవాలు దాచిపెట్టి రాజ్యసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగ
తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా కొట్లాడుతుంటే, రాష్ట్రం నుంచి గెలిచిన 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం దాలుస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై చంద్రబాబు టీం అదే �
రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వ్యయ్యంతో చేపట్టబోతున్న మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు పనుల్లో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగితే తప్పకుండా విచారణ జరుపుతామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలగాణపై విషం చిమ్ముతూ రాజ్యసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, ఆయన మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు
రాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఎన్నో ఏండ్ల పోరాటం, అమర వీరుల త్యాగ ఫలితంగా ప�