తిరుమలగిరిలో సీఎం రేవంత్రెడ్డి సభ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టులు, నిర్బంధాలు చేశారు. కొత్తగా అభివృద్ధి చేయలేక... బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగిం�
కాంగ్రెస్ నేతల కల్లు దందాపై రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో సోమవారం ‘కల్తీకల్లు దందాలో సిండికేటు’ శీర్షికన ప్రచురితమైన కథనం ఆధారంగా అధికారులు కాంగ్రెస్ పెద్ద వివరా�
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో అడిషనల్ ఎస్పీగా వెంకటేశ్వరబాబు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇదేపోస్టులో పనిచేసిన భాసర్ ఇటీవల పదవీ విమరణ పొందారు.
అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసి పాలనలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్కడైనా జరిగే సభల్లో తాను ఒక ముఖ్యమంత్రిని అనేది మరచి చెప్పే అబద్ధాలు, తిట్టే తిట్లను చూసి ప్రజలు మండిపడుతున్నారు. రేషన్�
తిరుపతి రైల్వేస్టేషన్లో హిసార్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి ఓ బోగీ పూర్తిగా కాలిపోయిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రాజస్థాన్ నుంచి హిసార్ ఎక్స్ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్కు సోమవారం ఉదయం 11.50ల
మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయాలంటే తప్పనిసరిగా అసోసియేట్ ప్రొఫెసర్లకు పదో�
వైద్యారోగ్య శాఖలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ దంతవైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 42, ఇన్సూర�
కాంగ్రెస్ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పనుల పెండింగ్ బిల్లులను 15 రోజుల్లో విడుదల చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. గడువులోగా బిల్లులు మంజూరు చేయకపోతే, 16వ రోజు రాష్ట్రంలోని అన్ని బడులకు తాళాలు వేస్త�
జనగామ నియోజకవర్గ రైతులకు సాగునీరందించాల్సిన దేవాదుల పంపింగ్ సోమవారం మరోసారి నిలిచిపోయింది. సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కడంతో కాలుకు శస్త్రచికిత్సతో కదల్లేని స్థితిలోనూ పంటలు ఎండిపోకుండా వెంటనే రె�
వారికి తెలంగాణపై కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఆశలు కలుగలేదు. ఆశల మాట అట్లుంచండి, ఇటు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. ఆ విధమైన సాహసాలు, ఆశలు ఇక్కడ రేవంత్రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన �
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్పెల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్ష్మణ్, వరుసకు బామ్మర్ది అయిన మురిమడుగు గ్రామానికి చెందిన పడిగెల జశ్వంత్లు కలిసి పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్లారు.
రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో విఫలమైన సర్కారు.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. గుళికల యూరియా కొరత నేపథ్యంలో రైతులకు నానో (లిక్విడ్) యూరియా బాటిళ్లను కట్టబెడుతున్నది.
ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవాలని రాయపోల్ ఎస్సై మానస ప్రజలకు సూచించారు. ఆదివారం గ్రామ విపిఓతో కలిసి రాయపోల్ మండల కేంద్రాన్ని సందర్శించారు.
NEET | ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న నీట్ కౌన్సెలింగ్కు హాజరయ్యే మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ''మైనారిటీ స్టేటస్'' సర్టిఫికేట్ తప్పకుండా సమర్పించాలి.
Haripriya | ఆషాఢ మాసం మూడవ ఆదివారం బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందు పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయం నందు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బానోత్ హరిప్రియ నాయ�