OU Doctorate | ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ఇటివలే అందుకున్న షాద్నగర్ మున్సిపాలిటీ శ్రీనగర్కాలనీకి చెందిన పానుగంటి రాణిని ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పలువురు ఆదివారం అభినందించారు.
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో జీరో అడ్మిషన్ల పరంపర కొనసాగుతున్నది. ఈ విద్యాసంవత్సరం ఏకంగా 64 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ నమోదు కాకపోవడం గమనార్హం. ఈ కాలేజీల్లో 20,260 సీట్లుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా చేరలేదు.
విద్యుత్తు ఆర్టిజన్స్ కన్వర్షన్ కోసం ఈ నెల 14 నుంచి నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం హైద�
ఏరోస్పేస్, రక్షణ రంగంలో దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరోమారు తీవ్ర వివక్ష ప్రదర్శించింది. మన రాష్ర్టానికి దక్కాల్సిన డిఫెన్స్ కారిడార్ను బుందేల్ఖండ్కు మంజూరు చేసింది.
సీపీఐ నల్లగొండ జిల్లా సీనియర్ నేత, స్వాతంత్ర సమరయోధుడు దొడ్డ నారాయణరావు మృతిపట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం ప్రకటించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరులో దొడ్డ నారా�
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది నేను. నాకు తోడుగా ఉండండి. రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీసీ నేతలకు సూచించారు.
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల లెక్క తేలింది. గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య కూడా బయటకొచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్ (జడ్పీ) స్థానం తగ్గిపోయింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 36 గుర్తులను ఎంపిచేసింది. వీటిలో పచ్చిమిరపకాయ, ఫుట్బాల్, జావెలిన్ త్రో, ఏసీ, ఫ్రిజ్, రోలు, రోకలి, పనసపండు, యాపిల్ వంటి గుర్తులు ఉన్నాయి.
‘నిండా మునిగినోడికి సలెక్కడిదన్నట్టు’ రాజకీయ నిచ్చెనలో తిట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ నాయకులు అధికార పీఠం ఎక్కాక కూడా వాటిని వదులుకోవడానికి, నోటిని అదుపులో పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. అధికార హోదాల�
Harish Rao | కేసీఆర్ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలంగా చేయాలన్న సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.