BRS | హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి నిరసనలు చేపట్
KCR | హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి కిందట సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయణ రెడ్డి, శ్రీధర్, కేఎస్ రావు పలు డాక్యుమెంట్లు, పరిక
KCR | ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అని ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసిన కొత్త పలుకుపై రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆత్మ గౌరవం బరాబర్ కేసీఆర్ సొత్తే అని స్పష్టం చేశారు.
Madhusudhana Chary | కేసీఆర్కు సిట్ నోటీసులపై మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యక్తి కాదు.. శక్తి అని తెలిపారు. తెలంగాణ సమాజం అభిమానించే, ఆరాధించే గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడ�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవెల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్ద
Karne Prabhakar | విచారణ పేరిట రాజకీయంగా కేసీఆర్ను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
ఆయన మొదట రైతు కదా, ఆ గుండెకి మట్టిని తాకితేనే సంతృప్తి ఉంటుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా, మన మూలాలను ఎప్పటికీ మర్చిపోని వ్యక్తిత్వానికి కేసీఆర్గారు నిలువెత్తు నిదర్శనం’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనుమడ
తెలంగాణ ఉద్యమ సారథిగా, రాష్ట్ర సాధకుడుగా, రెండు విడతల ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించిన కేసీఆర్ను కేసులు, నోటీసుల పేరిట వేధింపులకు, కక్ష సాధింపులకు గురిచేయడం సరికాదు.
New Shayampet : న్యూ శాయంపేట నగరంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆటో డ్రైవర్ గుండు రాజు కుటుంబానికి శ్రీ రాజరాజేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్లు ఆర్థిక సహాయం అందజేశారు.
BRS NRI South Africa | ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, తన పరిపాలనా వైఫల్యాలను దాచిపెట్టేందుకు కేసీఆర్పై తప్పుడు కేసులు పెడుతూ.. నోటీసులు జారీ చేస్తూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్ప�
KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమ