రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ ఆల్టైమ్ రికార్డులను సృష్టిస్తున్నది. శుక్రవారం 18,228 మెగావాట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకు 18,139 మెగావాట్లు అత్యధిక పీక్ డిమాండ్ కాగా, శుక్రవారం రాష్ట్ర�
సాగునీటి గండం ముంచుకొస్తున్నది. మెట్టప్రాంతాల్లో గోస తీవ్రమవుతున్నది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బావులు, బోర్లలో నీటిమట్టం వేగంగా పడిపోతున్నది. మరోవైపు కాలువల నిర్మాణం పూర్తికాక.. పూర్తయినా సిల�
మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అమృత్ 2.0 పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. పట్టణాల్లో వీటి పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉ
‘రాహుల్జీ..రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నానని రాజ్యాంగప్రతులను పట్టుకొని దేశమంతా పర్యటిస్తారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని పార్లమెంట్, బహిరంగ సభలు, ఎన్నికల ప్రచారాల్లో ఊదర�
కాంగ్రెస్ రెండు ముఖాలు, రెండు నాలుకల ధోరణి ప్రపంచానికి మరోసారి వెల్లడయ్యింది. లోక్సభ స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షనేత రాహుల్గాంధీ నాయకత్వంలోని విపక్షాలు ప్రవేశపెట్టిన అవి�
CS Ramakrishna Rao | ఈనెల 16 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అధికారులు సభ్యుల ప్రశ్నలకు సమాదానాలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు ఆదేశించారు.
హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి నెలలో మొత్తం 78 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని సిటీ క్రైమ్స్ అడిషనల్ సీపీ శ్రీనివాసులు తెలిపారు. పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్ ప్ర�
పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచే విధంగా మనోవికాస నిపుణులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి వి
నిద్ర.. పరిపూర్ణ ఆరోగ్యానికి ముఖ్యమైనది. మెదడుకు విశ్రాంతి ఇవ్వడంతోపాటు ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఎంతో అవసరం. రోగ నిరోధకశక్తి పెరగడానికి, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది.
ఒంటిపూట బడి ఈనెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించాలని విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆదివారం సెలవుదినం కావడంతో 16 సోమవారం నుంచి అమల్లోకి రానున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ప్రైమరీ,
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్పీసెట్-2026 నోటిఫికేషన్ను గురువారం విడుదల చేశారు. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 20 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని నిర్�
జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్-462ఏ కింద మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. జ్యుడీషియల్ సభ్యులను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామమని తెలిప�
పనిచేసేందుకు సర్పంచులు కావాలి గానీ, పంచాయతీలకు పైసలు మాత్రం ఇవ్వరా..? అంటూ సర్పంచులు అధికారులను నిలదీశారు. ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మున్సిపల్ అధ్యక్షు�
వానకాలం నాటికి యూరియా కొరత తప్పదేమో అనే అభిప్రాయాన్ని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తంచేశారు. వానకాలం వరకు ప్రభుత్వం వద్ద 50వేల టన్నులకు మించి యూరియా నిల్వలు(బఫర్ స్టాక్) ఉండకపోవ�