Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సాగునీటి పంపిణీ విషయంలో రేవంత్ రెడ్డి ప�
Harish Rao | ప్రజా భవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు... కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 50 ఏళ్లుగా చేసిన మోసాలకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ప�
Harish Rao | కాళేశ్వరం మీద ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ను తప్పుదోవ పట్టించేలా వివరాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందనే అనుమానం మాకు ఉంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
తెలంగాణ బిడ్డల ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ నీటిపారుదల రంగానికి విశేషమైన సేవలందించిన గొప్ప ఇంజినీర్ అని చ
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఆద్యుడు, ఇరిగేషన్ రంగంలో ప్రఖ్యాత ఇంజినీరు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ చెరగని ముద్ర వేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘనంగా ని
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టం-2018కి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.
తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘తెలంగాణ అస్తిత్వం-సవాళ్లు-కర్తవ్యాలు’ అనే అంశంపై ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
‘మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్'. ముచ్చట్లకు ముసుగు తొడిగి కృత్రిమ ప్రజా సమ్మతిని సృష్టించటం.. మూకుమ్మడిగా జనంలోకి జొప్పించడం. అందులో చంద్రబాబు దిట్ట. ఉనికి కోసం సత్యాన్ని బలిపెట్టడం దీని అంతిమలక్ష�
రాష్ట్రంలో సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం చేసినట్టయితే, అందుకు సంబంధించిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని సింగరేణి సీఎండీ బలరాం హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు సింగరేణి చేపట్టిన సోలార్ ప్లాంట
తెలంగాణ అవతరణలో కీలక పాత్రధారి బీఆర్ఎస్ (టీఆర్ ఎస్)తో రెండు జాతీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు ఏక కాలంలో కలబడుతున్నాయి. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ కానీ, ప్రస్తుతం కొన్ని రాష్ర్టాలకే పరిమిత