ప్రజావ్యతిరేకత ఉప్పెనలా ముంచుకొస్తుంటే... అధికార కాంగ్రెస్లో అసహనం పెరిగిపోతున్న ది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పల్లెపల్లెన్ల ఎగిసిపడుతున్న గులాల్.. కాంగ్రెస్కు కంటగింపుగా మారింది. ప్రజల ఛీత్క�
పరిశ్రమలశాఖలో ఇద్దరు ప్రత్యేక ముఖ్యకార్యదర్శుల మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం పరిధి దాటి ప్రత్యక్ష పోరుకు చేరింది. హెచ్వోడీలు, కార్యదర్శులు కచ్చితంగా ఎన్ఐసీ ఇచ్చిన ఈ-మెయిల్ను మాత్రమే వాడాలని ఆ శాఖ ప్�
ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని ఏపీ సర్కారు తెలిపింది. ఈ మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్ 3 మార�
యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడో విడత పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ కొనసాగింది. ఈ మేరకు అధికార యం త్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్�
రెండు దశాబ్దాలుగా పెం డింగ్లో ఉన్న పిటిషన్లపై కౌంటర్ వేయనందుకు రాష్ట్ర ప్రభుత్వంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇచ్చినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో జరిమానా విధ�
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 7 మండలాల్లో జరిగిన పంచాయతీ పోరులో మొత్తం 146 సర్పంచ్ పదవులు, 1318 వార్డు పదవులక�
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రులశాఖ ఏర్పాటు చేయడంతోపాటు, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ వ�
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గులాబీ జెండా రెపరెపలాడింది. మూడో విడత ఎన్నికల్లో 1,010 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందాడు. కేసీఆర్ కాళేశ్వరం
పల్లెల అభివృద్ధికి పార్టీలకతీతంగా ఐక్యంగా పనిచేయాలని నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజల తీర్పును బాధ్యతగా స్వీకరించి పారదర్శక పాలన�
KTR | సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల గడ్డ మరోసారి గులాబీ అడ్డా అని రుజువైందని హర్షం వ్�
KTR | రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ పార�
GHMC | జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ మ్యాప్, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. 24 గంటల్లోగా ఆ వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించడం పట్ల మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన
KTR | ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలు�
Harish Rao | కేసీఆర్ సీఎం కావాలని.. బీఆర్ఎస్ మళ్లీ రావాలని పల్లె ప్రజలు తీర్పునిచ్చారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల్లో వివ్వసనీయత కోల్పోయాని తెలిపారు.