KCR | ఫోన్ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించే నిమిత్తం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం రాత్రి 9.30 ప�
మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఈ నెల 28న మొదలైన నామినేషన్ల స్వీకరణ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చివరి రోజు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశా�
ఓ విజన్.. ప్లానింగ్.. ఇంప్లిమెంటేషన్.. ఇదీ గత బీఆర్ఎస్ పాలనలోని భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి. పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో భువనగిరిలో నిధులు వరద పారింది. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నేతృత్వ
కొత్త మెడికల్ కాలేజీలు(అండర్ గ్రాడ్యువేట్-యూజీ), ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో యూజీ సీట్ల పెంపునకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) శుక్రవారం కోరింది.
ఈ ఏడాది ఇండెంట్లు, ఆర్డర్లు, అనుమతులు లేకపోయినా ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాల మళ్లింపును కొనసాగిస్తున్నది. ఎగువన శ్రీశైలం, దిగువన సాగర్ కుడికాలువ ద్వారా అందినకాడికి తరలించుకుపోతున్నది.
ఈ నెల 3 నుంచి 20 వరకు నిర్వహించిన టెట్ ప్రాథమిక ‘కీ’ని https://schooledu.telangana.gov. in. వెబ్సైట్లో విద్యాశాఖ పొందుపరిచింది. ఈ ‘కీ’పై ఫిబ్రవరి 1న సాయంత్రం 5 వరకు అభ్యంతరాలు తెలుపవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.
బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ల తేదీలు ఖరారయ్యాయి. మే 31 నుంచి జూన్ 3 వరకు ఫిజికల్ ఎఫిషియెన్సీ అండ్ స్కిల్ టెస్ట్లు నిర్వహిస్తామని ఉ�
అహింసా సిద్ధాంతంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన మహాత్మాగాంధీ శాంతిమార్గమే దేశానికి శ్రీరామరక్ష అని మాజీ ఎం పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రావుల చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో విద్వేష ర�
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. 23 సభ్యుల పదవుల కోసం 203 మంది న్యాయవాదులు పోటీ పడ్డారు. అందులో ఐదు పదవుల కోసం 55 మంది మహిళా న్యాయవాదులు బరిలోకి దిగ�
Delhi | ఢిల్లీలో కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గోదావరి జలాలకు సంబంధించి నెలకొన్న వివాదం పరిష్కారం కోసం ఈ స
Medaram | మేడారం మహా జాతరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులపై ఏఆర్ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు లాఠీలతో విరుచుకుపడ్డారు. సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద నుంచిగా సీఐ సహా పోలీసులు బలగాలు భక్తులను ఈడ్చుకెళ్�