నైరుతి రుతుపవనాలు వివిధ రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణశాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఏడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన�
యూరియా ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియ్ యాప్ విధానాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని దొన్కల్ ఎక్స్ర�
వానకాలం సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు ఎదురొంటున్న సమస్యల పరిషారానికి ఈ నెల16 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ రై�
కృష్ణానదీ జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. అవార్డును ప్రకటించేందుకు 2027 జూలై 31 వరకు గడువును పెంచింది. కృష్ణా జలాల పంపిణీ కోసం 2004లో కేంద్రం బ్రిజేశ్కుమార్ ట్రిబ్య�
తెలంగాణలో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల్లో ప్రత్యామ్నా య పంటల నిర్వహణ వ్యూహాలపై శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన బులెటిన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింద�
రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేలకు కుదిస్తామని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనను విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎంకు బహిరంగ లేఖ
రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఎలా పెరిగాయి? మరికొన్నింటిలో ఎలా తగ్గాయని పలు కాలేజీల యాజమాన్యాలు ప్రశ్నించాయి. కొన్ని కాలేజీలను లక్ష్యంగా చేసుకుని ఫీజులు తగ్గించడం భావ్యమ�
సివిల్ సర్వీసెస్-2026 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 13,343 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం ప్రకటించింది.
తెలంగాణ మూలాలు ఉన్నవాళ్లనే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. అసోసియేషన్ సోమవారం అత్యవసరంగా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. హై కోర్టు న్యాయమూర్తు�
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడత వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ నెల 21 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ
RS Praveen Kumar | ‘సర్' ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతున్నదని, రాజ్యాంగానికి బీజేపీ నిర్వాకంతో పెనుప్రమాదం సంభవించనున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
Sangareddy సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండ గ్రామ పంచాయతీ పరిధి పర్వతాపూర్ శివారులో అరుదైన ఖనిజనిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది.
Gurukul Tenders | ‘కేంద్రీకృత విధానం వల్ల అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందుబాటులోకి వస్తాయి. జవాబుదారీతనం ఉంటుంది. అందుకే కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నాం’ అని కాంగ్రెస్ సర్కార్ ఊదరగొడుతున్నది.
School Uniform | స్కూళ్లు తెరుచుకున్నా సిద్ధం కాని యూనిఫాంలు.. 2.36 లక్షల మంది విద్యార్థులకు పాత యూనిఫాంలే దిక్కు!.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, క్షేత్రస్థాయిలో తుస్సుమ�
YTPS | లోటు విద్యుత్తు నుంచి మిగు లు విద్యుత్తులోకి తెలంగాణను తేవాలన్న సంకల్పంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో శ్రీకారం చుట్టి 80 శాతం వరకు నిర్మాణం పూర్తిచేసిన వైటీపీఎస్ (యాదాద్రి థర్మల్ వపర్ స్టే�