GHMC | జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపునకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
Sarpanch | రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల అపాయింట్మెంట్ డే వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీన కొత్త సర్పంచ్ల ప్రమాణస్వీకారం జరగాల్సి ఉంది.
రాష్ట్రంలో తుది దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు (Grama Panchayathi Elections) ప్రశాంతం కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. రాష్ట్ర వ్�
రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. భోజన విరామం తర్వాత 2 గంటలకు ఓట్ల లిక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం వ�
పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) తుది విడత పోలింగ్ (Polling) కొనసాగుతున్నది. ఉద యం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. తుది విడత పోరులో 31 జిల్లాల్లోని 3,752 సర్పంచ్ స్థానాలకుగాను 12,652 మంది అభ్యర్
పంచాయతీ పోరు తుది అంకానికి చేరుకున్నది. ఇప్పటికే రెండు విడుతల ఎన్నికలు పూర్తి కాగా, నేడు ఆఖరి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1226 పంచాయతీలుండగా, కోర్టు కేసు కారణంగా మూడు విడుతల్లో కల�
‘నీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. నేను కోరుట్లలో రాజీనామా చేసి జగిత్యాల నుంచి పోటీ చేస్తా’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స�
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆలయ వ్యవహారాలు ఎప్పుడూ ఏదో వివాదంలో కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ఆలయ భూముల వివాదం, ఆ తర్వాత ప్రసాదంలో తూకం వివాదం.. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారి ఆలయ నిర్వహణ�
దేవాదాయ శాఖలో మంత్రి కొండా సురేఖ అట్టహాసంగా శ్రీకారం చుట్టిన ‘ఈ-ఆఫీస్' అటకెక్కింది. శాఖలోని ప్రతి ఫైల్ను జాప్యం లేకుండా చకచకా పూర్తిచేసే ఉద్దేశంతో ఈ ఏడాది జూలై 31న ఈ-ఆఫీస్ కార్యకలాపాలను ప్రారంభించారు.
హైదరాబాద్కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ �
రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన కరప్షన్.. కలెక్షన్.. క్రైమ్లాగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణభవన్లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్�
“జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి ప్రాంతానికి చెందిన రోగులు జగిత్యాలకు రాకుండా చూసుకోండి.. అంటూ వ్యాఖ్యానించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూ రి సంజయ్కుమార్కు కామన్సెన్స్ ఉందా?” అని కోర
తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్, ప్రధాని మోదీ క లిసి కుట్రకు తెరలేపారని చెప్పారు. సోమాజిగూ�