Delhi | ఢిల్లీలో కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గోదావరి జలాలకు సంబంధించి నెలకొన్న వివాదం పరిష్కారం కోసం ఈ స
Medaram | మేడారం మహా జాతరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులపై ఏఆర్ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు లాఠీలతో విరుచుకుపడ్డారు. సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద నుంచిగా సీఐ సహా పోలీసులు బలగాలు భక్తులను ఈడ్చుకెళ్�
Kalvakuntla Sanjay | సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్రంగా ఖండిం�
Padi Kaushik Reddy | హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే సమయంలో అడ్డుకుని అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా పార్టీ తీవ్రంగా ఖండించింది.
Heart Attack | సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జహీరాబాద్ సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సీహెచ్ నారాయణ గుండెపోటుతో మరణించారు.
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో అనుమానాస్పదంగా మృతదేహం లభ్యమైంది. అనంతపురం గ్రామం నుంచి పూడూర్ వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు.
Karepalli | ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. చలి తీవ్రత పెరగడంతో పాటు రోడ్లపై దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డా�
Medaram | మేడారం మహాజాతర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క ఆగమనం తర్వాత కరెంటు పోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ క్రమంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై దాడి జరిగింది.
AP Vijaya Dairy | ఏపీ విజయ డెయిరీ హైదరాబాద్లో అక్రమదందాకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, తెలంగాణలో పాల కొనుగోలు లేకుండానే ఇక్కడ వ్యాపారం చేస్తున్నది. ఇప్పటికే అడ్డదారిలో ఏపీ విజయ బ్రాండ్ పేర�
Telangana | రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నట్టుంది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు. ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా ప్రజల సొమ్మును మంచినీళ్లప్�
BRAOU | బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎమ్మెస్సీ సైకాలజీ సప్లిమెంటరీ పరీక్షలో గందరగోళం నెలకొన్నది. ప్రశ్నపత్రంపై ఎమ్మెస్సీ సైకాలజీకి బదులు ఎంఏ సైకాలజీ అని ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఆందో�
Telangana | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడ సర్కార్ భూములున్నా ఆ పార్టీ నేతలు కబ్జా పెడుతున్నారు. చెరువులు, కుంటలు, గుట్టలు, నాలా లు.. వేటినీ వదలడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల�
Sircilla | మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ 6వ వార్డు నాయకులు దూడం రజని-శ్రీనివాస్ దంపతులు, ఒకటో వార్డుకు చె�