Rythu Discom | కొత్త డిస్కమ్ ఏర్పాటు రెండు కంపెనీల మధ్య పంచాయితీకి కారణమైంది. మూడవ డిస్కమ్గా టీజీఆర్పీడీసీఎల్ (రైతు డిస్కమ్)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, సీఎండీగా ముషారఫ్ ఫరూఖీని నియమించినప్పటికీ, ద
Rythu Discom | రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పిన ‘రైతు డిస్కమ్' రైతుల పాలిట శాపంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రైతన్నకు ధీమా కల్పిస్తున్న ఉచిత విద్యుత్తుకు క్రమంగా ఎసరుపెడుతుందనే భయాందోళనలు వ్యక్త
Current Bill | కొత్త ఆర్థిక సంవత్సరంలో కరెంట్ చార్జీల పెంపు ఉండదని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) ప్రకటించింది. ఈ ఏడాది కూడా పాత చార్జీలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు 2026-27 సంవత్సర టారిఫ్�
Telangana | రాష్ట్ర మంత్రివర్గంలో వాటాల పంచాయితీ నడుస్తున్నదా? ఢిల్లీకి పంపే మూటల విషయంలో క్రెడిట్ ఎవరికి దక్కాలని మంత్రులు కొట్లాడుకొంటున్నరా? ప్రభుత్వంలో నంబర్-2గా పేరున్న మంత్రి ఏకంగా ముఖ్యనేత పీఠానికే ఎ
Nadargul |నాదర్గుల్లోని రూ.6 వేల కోట్ల విలువైన భూములపై ఒక్కొక్కటిగా ప్రైవేట్ కంపెనీలు గద్దల్లా వాలుతున్నాయి. 373.22 ఎకరాల భూముల చుట్టూ వేసిన రేకుల ప్రహరీ ప్రధాన గేటుపై ఇన్నాళ్లూ కోహినూర్ నిర్మాణ సంస్థ పేరు మా�
Anirudh Reddy | రాష్ట్రంలో ‘పేసా ఫేక్.. తమాషా దేఖ్' సంస్కృతి నడుస్తున్నదని జడ్చర్ల ఎమ్మె ల్యే అనిరుధ్రెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ ఉన్న త న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అవుట్ డోర్ అడ్వరె్టైజింగ్ పాలసీ- 2026 రూపకల్పనలో హైకోర్టు ఇచ్చిన స�
హై షుగర్ ఉన్న ఫేక్ ఓఆర్ఎస్ విక్రయాలకు వ్యతిరేకంగా పోరాడి, వాటి అమ్మకాలను నిలిపివేయించిన డాక్టర్ శివరంజని సంతోష్కు ఫార్మా కంపెనీలు లీగల్ నోటీసులు ఇచ్చాయి.
హిందూ మహిళకు తల్లిదండ్రుల నుంచి లభించిన ఆస్తిపై ఆమె భర్తకు హక్కులు ఉండవని ఏపీ హైకో ర్టు కీలక తీర్పు చెప్పింది. ఆమెకు పిల్ల లు పుట్టకపోతే, సదరు ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కులూ ఉండవని తేల్చి చె ప్పింది. ఆమె సం�
రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో వేదపారాయణదారు పోస్టుల భర్తీకి గతంలో మాదిరిగా మౌఖిక పరీక్ష మాత్రమే నిర్వహిస్తామని దేవాదాయ శాఖ స్పష్టంచేసింది. ‘వేదపండితులకు రాతపరీక్షలా” శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ దిన�
కేరళ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజ�
ప్రభుత్వ ఉద్యోగులు పోరాటాలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. టీఎన్జీవో (తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) కేంద్ర సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక�
రాష్ట్రంలో ప్రస్తుతం వింత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి.