Telangana Debts | 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు భారీ స్థాయిలో అప్పులు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.1.25 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసినట్టు తెలిపింది.
Bhudan Lands | ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన అలుపెరుగని పోరాటంతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. న్యాయం జరిగే దాకా కొట్లాడుతామని, అవసరమైతే నిర్వాసితుల కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని బీఆర
KTR | నాడు ‘జై తెలంగాణ’ నినాదంతో ప్రజలందరినీ ఏకం చేసి రాష్ర్టాన్ని ఏవిధంగా సాధించామో, ఇప్పుడు ‘సేవ్ తెలంగాణ’ నినాదంతో కాంగ్రెస్ అనే అనకొండ నుంచి రాష్ర్టాన్ని రక్షించుకుందామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ�
మానవ నాగరికతకు తొలి మెట్టు అయిన వస్ర్తాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే తయారయ్యాయి. కానీ ఆ వస్ర్తాల వెనుక దాగి ఉన్న వారి జీవి�
తెలంగాణలో హామీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. కేరళంలో మాత్రం లేని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నది. మలయాళ దినపత్రికలో భారీ స్థాయిలో ప్రకటనల ద్వారా ప�
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు సహకరిస్తూ, అద్దె ఖాతాలను నిర్వహిస్తున్న నెట్వర్క్ గుట్టును ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0’ పేరిట తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రట్టు చేసింది. ఈ ఆపరేషన్ వివరాలను సైబర్ సెక
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసిన పక్షంలో రూ.25 వేల చొప్పున 2 పూచీకత్తులతో విడుదల చేయాలని సుప్
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం నాగరాల గుట్ట సమీపంలోని ఓ మామిడి తోటలో మంగళవారం ఉదయం పునుగు పిల్లి అనారోగ్యంతో గ్రామస్తులకు తారసపడింది. వెంటనే అటవీ సిబ్బందికి సమాచారమివ్వగా వారు సాయంత్రం అక్కడికి చేర
నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ మరోసారి ఉక్కుపాదం మోపింది. లాఠీలు ఝుళిపించి, అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, నిరుద్యోగులను నిండా �
అడవుల్లో ఉండాల్సిన పెద్దపులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ ఉండలేకపోతున్నాయి. ఆహారం కోసం తరచూ సమీప జనావాసాల్లోకి ప్ర వేశించి పశువ�
ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెప్తూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వా మ్య వ్య�
అత్యంత వెనుకబడిన 57 షెడ్యూల్డ్ కులాల(ఎంబీఎస్సీ) అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 57 ఎంబీఎస్సీ కులాల హకుల పోరాట సమితి వ్యవస్థాప క అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశార�
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం వెల్లడించారు.