ముఖ్యమంత్రిగా నాడు కేసీఆర్ కృషితోనే నేడు 100 శాతం మురుగునీటిని శుద్ధిచేసే దేశంలోనే ఏకైక నగరంగా హైదరాబాద్కు ఖ్యాతి దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కొనియాడారు. ‘కేసీఆర్ ము�
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి మొదలైన వాన గురువారం పొద్దంతా కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు కాటారం, మహాముత్తారంలో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. మహాముత్�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం అల్పపీడనంగా మారిందని, శుక్రవారం వాయుగుండంగా బలపడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది శనివారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం మీదుగా విదర్భ వద
భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు సూచించారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ నివేదికపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చె
‘ఓటుకు నోటు’ కేసు విచారణ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా స్వేచ్ఛగానే జరుగుతున్నదా? ఏసీబీ డీజీ అసలు ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలనే సంకల్పంతో నడిపిస్తున్నారా? దర్యాప్తులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను �
సరోగసీ పేరుతో పిల్లల ట్రాఫికింగ్కు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల వ్యవహారంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం చేసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు వెలుగులోకి వచ్చి�
గిరిజన, బంజారాల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 6నూతన గిరిజన, బంజారా భవనాల నిర్మాణానికి, 9భవనాల్లో అదనపు సౌకర్యాల కల్పనకు కలిపి మొత్తంగా రూ.16.5కోట్ల తో పర�
‘రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా చట్టాలను తుంగలో తొక్కారు. కోర్టులంటే లెకలేనట్టుగా చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. కోర్టులో కేసు ఉండగా పిటిషనర్పై తప్పుగా కేసు నమోదు చేయించారు.
సీపీఐ జాతీయ సమితిలో తెలంగాణకు ప్రాధాన్యత లభించింది. జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకట్రెడ్డి తొలిసారి ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు జాతీయ కార్యదర్శివర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ఎంపీ స�
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి విద్యార్థి ఉద్యమాల నుంచి విప్లవోద్యమాలు చేశారని, 40 ఏండ్ల పాటు ఉద్యమంలో ఉన్న ఆయన బూటకపు ఎన్కౌంటర్లో మృతి చెందారని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ఆర�
సాగు కలిసిరాక.. పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. మావల సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్
మొన్న మానుకోటలో, నేడు ఖమ్మంలో నిరుద్యోగ యువత ఆవేదన, ఆక్రందన చూస్తుంటే త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగం (పదవి) పోవడం కూడా ఖాయంగా కన్పిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చ
తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన అత్యంత విప్లవాత్మక కార్యక్రమం హరితహారం. ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన దూరదృష్టి అనన్య సామాన్యం.