LLB Exams | రాష్ట్రంలోని ఎల్ఎల్బీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇప్పుడు ఓ కొత్త చిక్కు వచ్చిపడింది. ఒకే షెడ్యూల్లో ఉస్మానియా ఎల్ఎల్బీ సెమిస్టర్ పరీక్షలు, తెలంగాణ హైకోర్టు ఉద్యోగ పరీక్షలు ఉండటంత
ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్నివిధాలా సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ఏ రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు.
Nursing Transfers | రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో చేపట్టిన నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల్లో సమతుల్యత లోపించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని పెద్ద దవాఖానల నుంచి నర్సింగ్ ఆఫీసర్లను భారీ సంఖ్యలో జిల్లాలకు
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ సాగు సంకల్పం ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నది. ఆయన ముందుచూపుతో తెచ్చిన ఎన్నో విప్లవాత్మక పథకాలు నేడు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ను ఖతం చేసి తమ పార్టీలో చేరొచ్చు అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇవన్నీ హ�
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను గురువారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,98,459 మంది పరీక్షలు రాయగా 2,48,681 మంది విద్యార్థులు పాసయ్యారు.
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీజీ ఐసెట్-2026’ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్టు టీజీ ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ సీనియ
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో కొ త్తగా తొమ్మిది సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లను ఏర్పాటుచేయాలని నిర్ణయించా రు. అంతేకాకుండా సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లోని అధ్యాపక సిబ్బందికి యూజీసీ పేస్కేల్ను అ
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు విడతల్లో నిధులు చెల్లించలేని ప్రభుత్వం, ఇప్పుడు ఏకమొత్తంగా చెల్లిస్తామని చెప్పడంపై సర�
సర్పంచ్లకు 5 నెలలుగా నిలిచిపోయిన వేతనాల బడ్జెట్ను ప్రభుత్వం విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్పంచ్లు ఎదురొంటున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించి ఈ నిధులను �
ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం రాజేంద్రనగర్లో వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భం
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏకకాలం లో �
ఉమ్మడి పాలకులు కృష్ణానదిలో నీటి వాటా తెలంగాణకు దక్కకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, కడుతామని చెప్పి ముందుకు పోయినట్లు మభ్యపెట్టారు. దక్షిణ తెలంగాణ ప్రజలను దక్షిణం వైపు పడుకోబెట్టారు. పాలమూరు గడ్డకు కన్న�