ముఖ్యమంత్రి కార్యాలయ వేదికగా కాంగ్రెస్ పెద్దలు దేశంలోనే అతిపెద్ద తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే మాఫియాను నడుపుతున్నారని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. బీఆ
వైద్య విద్యకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్ ఇండియా నీట్ ఎస్ఎస్-2025 ప్రవేశ పరీక్షల్లో నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ఎండీ రెసిడెంట్ వైద్య విద్యార్థ�
Vijaya Dairy | తెలంగాణ విజయ డెయిరీ వ్యాపారానికి ఆంధ్రా విజయ డెయిరీ గండికొట్టే కుట్ర చేస్తున్నది. హైదరాబాద్లో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే నెయ్యి విక్రయాలతో తిష్ట వేసిన ఏపీ విజయ డెయిరీ ఇప్పుడు �
రేవంత్రెడ్డి ప్రభుత్వం చేతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం తోలుబొమ్మలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ విమర్శించారు. షెడ్యూల్కు, నోటిఫికేషన్కు మధ్య ఒక రోజు కూడా గడువు ఇవ్వకుండా ఇంత హడా�
కాంగ్రెస్ సర్కార్ ‘పుర’పోరు సైరన్కు బీఆర్ఎస్ బస్తీమే గులాల్ అంటున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో బల్దియాలో జయకేతనం ఎగురవేస్తామనే ధీమాతో కార్యాచరణ రూపొందించుకున్నది. బీఆర్
రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నగారా మోగడంతో తొలిరోజే నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) 2026 మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా
రాష్ట్రంలో మతతత్వ బీజేపీ పార్టీ విస్తరణను ఎక్కడికక్కడ అడ్డుకోవడమే సీపీఎం లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్లో విలేకరులతో �
పట్టణ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అందని ద్రాక్షగా మారుతున్నది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లయినా ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నది. పేదల కోసం జీ+3 అపార్ట్మెంట్లు నిర్మించాలా? ల�
నగరంలో చెరువుల సర్వే, పరిరక్షణ, ప్రస్తుత స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హెచ్ఎండీఏ రూపొందించిన ప్రణాళికలేవి పట్టాలెక్కడం లేదు. చెరువుల నీటి మట్టం, పూడిక తీవ్రత వంటి అంశాలను శాస్త్రీయంగా తెలుసుకునేందుక
ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన ఆదివాసీ కోయ గిరిజన మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు ఆదివాసీ కోయగిరిజన సమాజం తమ ఇలవేల్పులైన సమ్మక్క-సారలమ్మకు మ
జీవించేహకు కోసం భవిష్యత్తులో ఐ ద్వా పోరాటాలు కొనసాగిస్తుందని ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు సుధా సుందరరామన్ తెలిపారు. మనిషి జీవించేందుకు తప్పనిసరి అయిన గాలి, నీటిని కూడా ప్రైవేటుపరం చేస్తున్న పాలకుల విధ�
వన దేవతలు సమ్మక సారలమ్మను కొలుస్తూ ప్రతి రెండేండ్లకు ఒకసారి ఎంతో వైభవోపేతంగా జరుపుకొనే అతిపెద్ద ఉత్సవం మన మేడారం జాతర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. గిరిజనుల సంస్�