కూకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో గ్రామస్తులను నిర్బంధించారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్ పాటిమీది ఆరోపించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తనను, తన అనుచరులను అరెస్టు చేసి కూకట్పల్లి పో�
నల్గొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో దూసుకెళ్లింది. ఒక ద్విచక్రవాహనం, రోడ్డుపై సఫాయి చేస్తున్న మున్సిపల్ కార్మికురాలిని ఢీకొట్టింది.
Elevated Corridor | హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి శామీర్పేట మార్గంలో పరిహారంపై నాన్చుతున్న సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బాధితులకు ఇచ్చే పరిహారంలో వ్య
HMDA | వేల కోట్లు విలువ చేసే భూములను కలిగిన హెచ్ఎండీఏ.. వాటిని పరిరక్షించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. 11 జిల్లాల్లో విస్తరించిన ఈ సంస్థకు సుమారు 6వేల ఎకరాలకు పైగా ల్యాండ్ బ్యాంక్ను కలిగి ఉంది. అధికార
Degree |ఉన్నత విద్యలో చేరాలనుకొనే విద్యార్థుల అభిరుచులు మారిపోతున్నాయి. అత్యధికులు డిగ్రీ చదువుతోనే ఆపేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల వైపు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీజీ కోర్సుల్లో 50% లోపు మ�
Orderly System | పోలీసుశాఖలో ఆర్డర్లీ వ్యవస్థను దుర్వినియోగం చేయడం పరాకాష్ఠకు చేరుకున్నది. సిన్సియర్గా విధులు నిర్వహించే పోలీసు ఉన్నతాధికారులకు సంఘ విద్రోహ శక్తుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన �
Uppulapalli | మద్యం రక్కసి ముగ్గురు యువకుల ఉసురు తీసింది. పసిబిడ్డలకు తండ్రిని, కుటుంబానికి పెద్దను దూరంచేసింది. దీంతో గ్రామస్తులు ఆలోచనలో పడ్డారు. సర్వ అనర్థాలకు కారణమైన మద్యం రక్కసిని తమ గ్రామం నుంచి తరిమికొట�
Farmers | ఓ వైపు యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందక అ న్నదాతలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సాగునీరు చుట్టపు చూపుగా వస్తుండటం తో పంటలు ఎండిపోయేలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల శి�
Telangana | అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ వెనుకాడుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న రే వంత్రెడ్డి మాట్లాడుతూ..‘హోంగార్డులకు బీఆర్ఎస్
Revanth Reddy | ‘ఈసా నది సమీపంలో ఉన్న మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఎంతకాలం ఉన్నా జీరో వ్యాల్యూయే.. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ అపార్టుమెంట్ను కూల్చివేస్తాం’ అని సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ, ఈసా నదు
Telangana | తెలంగాణ బడ్జెట్ 2026-27లో మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.