స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నది. ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ బీసీలకు పె
తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్యాటగిరీ -6 (ఏపీపీ) ఉద్యోగాల భర్తీకి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (టీజీపీఆర్బీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
అన్ని రంగాలకు ప్రాముఖ్యత కల్పించి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం కరీంనగర్ పోలీసు �
తెలంగాణకు ఫ్లోరైడ్ ముప్పు ముంచుకొస్తున్నది. భూగర్భ జలాలను ఎడాపెడా తోడుతుండటమే ఇందుకు కారణమని తెలిసింది. సెంట్రల్ గ్రౌండ్వాటర్ బోర్డు వెల్లడించిన వార్షిక గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు 2024లో ఈ వి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి, ఒడిశా దిశగా కదులుతున్నదని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక
రేవంత్రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పన్నులు పెంచి ప్రజలపై భారం మోపిందని, వేల కోట్ల రూపాయల అప
రవాణా శాఖ అకస్మాత్తుగా తీసుకుంటున్న నిర్ఱయాలపై వాహనదారులు భగ్గుమంటున్నారు. ఇష్టానుసారంగా పన్నుల భారం మోపడాన్ని విమర్శిస్తున్నారు. భారం మోపకుండా ఆదాయాన్ని సృష్టించే మార్గాలను అమలు చేయాల్సింది పోయి.. ప�
కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ �
DGP Jitender | రాష్ట్ర డీజీపీ జితేందర్ మాతృమూర్తి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. జితేందర్ కుటుంబానికి ఇది తీరని లోటు అని పేర్కొన్నారు. వారి మాతృమూర్తి ఆత్మకు శాం
గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల మైదానంలో ఈ నెల 10న జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో యూనివర్సల్ స్కూల్ విద్యార్డులు ఎంపికయ్యారు.
రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. వెంకట్రావుపేటలోని ఎఫ్పీసీ కేంద్రం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులతో ఆయన మాట్లాడా�